రోజుకు 18 గంటలు చదవాలి ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూలై 19: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే రోజుకు 18 గంటలు చదవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. సమయం ఎంతో వ
రాష్ట్రంలో ఇకపై అన్ని నిబంధనలను పాటించే పబ్లు మాత్రమే నడుస్తాయని, డ్రగ్స్ను అనుమతిస్తూ డొంకతిరుగుడు వ్యవహారాలు, దొంగ పనులు చేసే పబ్లను మూసేస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తేల్చిచెప్ప�
గంజాయి సాగు చేస్తే రైతుబంధు కట్ ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ముగ్గురిపై చర్యలు గంజాయి సాగు, రవాణా చేస్తే పీడీ యాక్ట్ మత్తు పదార్థాలను రూపుమాపేందుకు అవగాహన కఠిన చర్యలకు సిద్ధమైన ఎక్సైజ్శాఖ మహహబూబ్నగర్
Minister Srinivas Goud | బేగంపేట హరితప్లాజాలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నగరంలోని పబ్బుల యాజమాన్యాలతో సమావేశం అయ్యారు. పబ్బుల్లో డ్రగ్స్ వినియోగం ఆరోపణలు, శబ్ద కాలుష్యంపై సమీక్షించారు. పబ్బుల�
Minister Srinivas Goud | త్వరలో ఎక్సైజ్ శాఖలో పదోన్నతులు, బదిలీలను చేపడుతాం. ఎక్సైజ్ శాఖ గెజిటెడ్ అధికారులు మరింత సమర్ధవంతంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మహేశ్వరం : గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు మహేశ్వరం ఎక్సైజ్ సీఐ వీణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తెలిపిన వివరాల ప్రకారం ..రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషన�
గాంధారి: మొక్కజొన్న చేనులో అక్రమంగా పెంచుతున్న గంజాయి మొక్కలను గుర్తించిన కామారెడ్డి ప్రొహిబిషన్, ఎక్సైజ్ పోలీసులు ఆదివారం ధ్వంసం చేశారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం దన్సింగ్ తండా శివారులో రతన
Tollywood drugs case | టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులపై బలమైన ఆధారాలు లేవని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. కెల్విన్ వాంగ్మూలం దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా ఉందని పేర్కొన్నది.
రైతుబీమా తరహాలో బాధిత కుటుంబాలకు చెల్లింపు తాటి, ఈత చెట్లు నరికితే నాన్ బెయిలబుల్ కేసులు మూడు నెలల్లో నీరా కేఫ్ పనులు పూర్తిచేయాలి సమీక్ష సమావేశంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆదేశం హైదరాబాద్, మే 08 (నమస్
హైదరాబాద్ : రైతు బీమా మాదిరిగా బాధిత గీత కార్మికుల కుటుంబాలకు తక్షణ సహాయం అందేలా అధికారులను రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హై
హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ ద్వారా తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్బీసీఎల్)కు ఎంపికైన 60 మంది అభ్యర్థులకు రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ నియామక పత్రాలు అందజేశారు. సీఎస్ సో�