పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. పోలింగ్ సిబ్బందికి శిక్షణ, వారికి నియోజకవర్గాల కేటాయింపు పూర్తయి�
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 30న జరిగే పోలింగ్కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి బ్యాలెట్�
ఈవీఎంలను హ్యాకింగ్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆధారాలు ఉన్నాయని గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు చకచకా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే మే నెల నుంచి ఓటర్ల జాబితా సవరణ మొదలవగా ఈవీఎంల తనిఖీలు ఒక దఫా పూర్తయ్యాయి. తాజాగా నియోజకవర్గాల వార�
సాధారణ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఈవీఎంలను సిద్ధం చేసి తనిఖీలు చేస్తుండడంతో పాటు మరో వైపు ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు ప్రక్రియను చేపట్టింది. పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల క్రమబద్ధీకరణనూ �
EVMs: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో వాడిన ఈవీఎంలపై ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఆ ఈవీఎంలను ఆఫ్రికాలో వాడలేదని చెప్పింది. ఈసీఐఎల్ తయారు చేసిన కొత్త ఈవీఎంలను కర్నాటక ఎన్నికల్లో వాడినట్లు ఈసీ
సార్వత్రిక ఎన్నికల పోరుకు వికారాబాద్ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. నవంబర్ లేదా డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశమున్నందున అధికారులు పనుల్లో నిమగ్నమయ్యారు. ఎన్నికల్లో విధులు �
లోపాలు కలిగిన(డిఫెక్టివ్) కొన్ని వందల ఈవీఎంలు, వీవీప్యాట్లు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) దగ్గర ఉండటం సాధారణమైపోయింది. ప్రస్తుతం 6.5 లక్షల ఈవీఎంలు, వీవీప్యాట్లలో లోపాలున్నా ఈసీఐ దాన్ని సీరియస్గా తీసుకోవడం ల�
హిమాచల్ప్రదేశ్లో నిబంధనలకు విరుద్ధంగా ఈవీఎంలను ఓ ప్రైవేటు వాహనంలో తరలించడం కలకలం రేపింది. సిమ్లా జిల్లాలోని రాంపూర్ నియోజకవర్గంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకొన్నది.
ఈవీఎంలు, బ్యాలెట్ పత్రాలపై ఉండే పార్టీ గుర్తులను తొలగించి వాటి స్థానంలో అభ్యర్థుల విద్యార్హతలు, వయసును ముద్రించేలా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
యూపీతో సహా మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పుకాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు, కేంద్ర బలగాలు, కేంద్ర