ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోకి వచ్చే మెదక్,జహీరాబాద్,కరీంనగర్,భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో 130 మంది బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు పోటీ చేస్తున్నారు.
ఈవీఎంల పనితీరుపై గందరగోళాన్ని తొలగించేందుకు మరింత స్పష్టత ఇవ్వాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈవీఎంలు, వీవీప్యాట్లు, మైక్రోకంట్రోలర్కు సంబంధించి ఐదు సందేహాలను ధర్మాసనం లేవనెత్తింది.
ECI: కేరళలోని కాసరగడ్లో ఇటీవల ఈవీఎంల ద్వారా మాక్ పోలింగ్ నిర్వహించారు. అయితే మాక్ పోలింగ్ నిర్వహించిన సమయంలో బీజేపీ పార్టీకి ఒక్కొక్క ఓటు అదనంగా పడినట్లు ఆరోపణలు వచ్చాయి.ఆ ఆరోపణలను క�
Priyanka Gandhi: ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయకుండా ఉంటే, అప్పుడు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 180 సీట్లు కూడా దాటవని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ అన్నారు. 400 సీట్లు వస్తాయని బీజేపీ ఎలా చెబుతోందని, వాళ్లేమైనా జ�
పోలింగ్ రోజు నిర్వహించే విధులు, ఈవీఎంల పనితీరుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణ రెడ్డి, అసెంబ్లీ లెవల్ మాస్టర్ ట్రైనర్స్, జిల్లా లెవల్ మాస్టర్ ట్రైనర్స్కు సూ
జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుందని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఈవీఎంల గిడ్డంగి ఆవరణలో ఎన్నికల ప్రవర్త
కరీంనగర్ కలెక్టరేట్ సమీపంలోని ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల గోడౌన్ను కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గోడౌన్లో కొనసాగుతున్న రెండో స్థాయి తనిఖీ కార్యక్రమాన్ని పరిశీలించి,
వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో చేపట్టిన ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెకింగ్(ఎఫ్ఎల్సీ) విజయవంతంగా ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు.
బీయూ, వీవీ ప్యాట్లు, సీయూ మొదటి స్థాయి పరిశీలన క్షుణ్ణంగా చేపట్టడం జరుగుతున్నదని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణ కేంద్రంలోని ఈవీఎంల గిడ్డంగిని సందర్శించి బీయూ, వ�
ఎన్నికల్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)కు ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) ఉండదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. తరచూ అడిగే ప్రశ్నల విభాగాన్ని ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో బుధవారం అప్డేట్ చ
దేశంలో ఏకకాలంలో లోక్సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ల నిమిత్తం ప్రతి 15 ఏండ్లకోసారి 10 వేల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని భారత ఎన్నికల సంఘం వెల్లడించింద
One Nation, One Election | ఒకే దేశం, ఒకే ఎన్నిక (One Nation, One Election) విధానాన్ని అమలు చేస్తే ప్రతి 15 ఏళ్లకు కేవలం ఈవీఎంలకే పది వేల కోట్లు ఖర్చువుతుందని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. ప్రతి 15 ఏళ్లకు కొత్త ఈవీఎంలను సమకూర్చుకోవాల్సి
వచ్చే లోక్సభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ముందుగా రిటర్నింగ్ అధికారులు (ఆర్వో)లను నియమించింది. లోక్సభ నియోజకవర్గ కేంద్రం ఉన్న జిల్లా కలెక్�