లోక్సభ ఎన్నికల సంగ్రామం ముగిసింది. దాదాపు గత రెండు నెలలుగా కొనసాగుతున్న ఈ ఎన్నికల పర్వంలో చివరి(ఏడో) దశ పోలింగ్ శనివారం జరిగింది. 8 రాష్ర్టాల్లోని 57 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాత్రి 11.45 గంటల వరకు 61.63 శాతం
Exit Polls | పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులకు, ఆయా రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచారం సుదీర్ఘ కాలం సాగడం ఒకెత్తయితే.. ఫలితాల కోసం 19 రోజులుగా నీరిక్షిస్తుండడం మరో ఎత్తవుతున్నది. ఈవీఎంలలో తీర్పు నిక్షిప్తం కాగా, ప్రజ
ఈవీఎం చిట్టా(లాగ్స్)లను కనీసం 2-3 ఏండ్ల పాటు భద్రపరచాలని, ప్రతి దశ ఓటింగ్ తర్వాత కౌంటింగ్ లోపు ఆయా దశల పోలింగ్ రికార్డులను వెల్లడించాలని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ కోరారు.
చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో పోల్డ్ ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూంలను వెబ్ కాస్టింగ్ స్రీనింగ్ ద్వారా కలెక్టర్ శశాంక గురువా�
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూంల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. బుధవారం మండలంలోని శ్రీచైతన్య ఇంజినీ�
రాష్ట్రంలో ఎన్నికల హంగామా ముగిసిపోయింది. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నది. ఆ తీర్పు ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం అనేది మాత్రం తెలియదు. అయినప్పటికీ ప్రధాన పక్షాలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజే�
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను ఓట్ల లెక్కింపు కేంద్రమైన డిచ్పల్లి సీఎంసీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు చేర్చారు.
ఉమ్మ డి మహబూబ్నగర్ జిల్లాలోని రెం డు పార్లమెంట్ సెగ్మెంట్లలో ఓటర్లు పోటెత్తడంతో భారీగా ఓటింగ్ న మోదైంది. ఎండ తీవ్రతకు భయప డి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు సా యంత్రం పరుగులు పెట్టారు. ఆరు గంటలలోపు ఉన్న వ�
స్ట్రాంగ్ రూంలకు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్లకు సంబంధించి ఈవీఎంల తరలింపు ప్రక్రియ పూర్తయిందని ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు.
మహారాష్ట్రలోని బారామతి లోక్సభ నియోజకవర్గంలో ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్లో సీసీటీవీ కెమెరాలు ఆఫ్ అయ్యాయని, ఆ సమయంలో ఏదో జరిగిందని ఎన్సీపీ (ఎస్పీ) ఆరోపించింది. ఈ నియోజకవర్గంలో ఈ నెల 7న పోలింగ్ �