ఖమ్మం : జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఈవీఎం గిడ్డంగిని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ శుక్రవారం తనిఖీ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపే పిరియాడికల్ తనిఖీ నివేదిక సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధ
కలెక్టర్ ఆర్వీ కర్ణన్ | హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికలు త్వరలో ఉన్నందున ఈవీఎంల మొదటి స్థాయి (ఫస్ట్ లెవల్ చెకింగ్) చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.
ఆగస్టులో విచారించనున్న ఢిల్లీ హైకోర్టున్యూఢిల్లీ, జూలై 16: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)ల వాడకాన్ని నిషేధించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు వచ్చే నెలలో విచారణ చేపట్టనున్నది.