ఈవీఎంలు, బ్యాలెట్ పత్రాలపై ఉండే పార్టీ గుర్తులను తొలగించి వాటి స్థానంలో అభ్యర్థుల విద్యార్హతలు, వయసును ముద్రించేలా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
యూపీతో సహా మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పుకాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు, కేంద్ర బలగాలు, కేంద్ర
ఖమ్మం : జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఈవీఎం గిడ్డంగిని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ శుక్రవారం తనిఖీ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపే పిరియాడికల్ తనిఖీ నివేదిక సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధ
కలెక్టర్ ఆర్వీ కర్ణన్ | హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికలు త్వరలో ఉన్నందున ఈవీఎంల మొదటి స్థాయి (ఫస్ట్ లెవల్ చెకింగ్) చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.
ఆగస్టులో విచారించనున్న ఢిల్లీ హైకోర్టున్యూఢిల్లీ, జూలై 16: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)ల వాడకాన్ని నిషేధించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు వచ్చే నెలలో విచారణ చేపట్టనున్నది.