మట్టి వినాయకులను ప్రతిష్ఠిస్తే పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. శతాబ్ద కాలంగా పీడిస్తున్న అతి పెద్ద సమస్య పర్యావరణ కాలుష్యం. ఈ సమస్యతో సమస్త జీవరాశులపై ప్రభావం చూపుతున్నది.
Himachal Pradesh: హిమాచల్ప్రదేశ్లో జరుగుతున్న పర్యావరణ మార్పుల పట్ల సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ పరిస్థితి ఇలాగే కొనసాగితే, కొంచెం గాలి వీచినా, ఆ రాష్ట్రం అదృశ్యం అయ్యే అవకాశాలు ఉన్�
వాతావరణ మార్పుల వల్ల పర్యావరణం దెబ్బతినకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బుధవారం స్పష్టం చేసింది. 500కుపైగా పేజీలుగల ఈ సలహాపూర్వక అభిప్రాయం నేపథ్యంలో అంతర్జాతీ�
పర్యావరణ పరిరక్షణతో నే మానవాళి మనుగడ సాధ్యమని, ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రం లోని ఐటీ
ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఎంపీడీవో స్వరూప అన్నారు. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, పూడూర్ ప్రభుత్వ పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశా�
ప్రతి విద్యార్థికి పర్యావరణంపై అవగాహన ఉండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా విద్యాధికారి అశోక్తో కలిసి నేషనల్ స్టూడెంట్ పర్యావరణ కాంపిటీషన్ -2025 �
ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని నేరేడుచర్ల ఎంఈఓ సత్యనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్లాంట్స్ గివింగ్ డే కార్యక్రమంలో భాగం�
పర్యావరణానికి హానికరం కాదని చెబుతున్న ‘బయోడీగ్రేడబుల్' ప్లాస్టిక్.. మానవ ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నదట. ముఖ్యంగా పేగులకు హానికలిగించే ‘మైక్రోప్లాస్టిక్'ను విడుదల చేసి.. జీవక్రియను దెబ్బతీస్తున్నదట.
పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని ప్లాస్టిక్ ను వాడొద్దని కేంద్ర పర్యావరణ అండ్ అటవీ శాఖ డైరెక్టర్, శాస్త్రవేత్త హైదరాబాద్ రీజియన్ కె.తరుణ్ కుమార్ అన్నారు. రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాల�
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని బోధన్ ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ సూచించారు. బోధన్ పట్టణంలోని ఆర్టీసీ డిపోకు వెళ్లే రహదారి పక్కన ఆయన సిబ్బందితో కలిసి పలు రకాల మొక్కలను సోమ
Toxic Gases | పీసీబీ అధికారుల నిర్లక్ష్యంతోనే పర్రిశమలు విచ్చలవిడిగా విష వాయువులను విడుదల చేస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. విష వాయువుల ప్రభావం ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో పిల్లలు, వృద్ధులపై తీవ్రంగా పడ�