ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని తన నివాసంలో స్వయంగా ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి, ఆ ఫారాన్ని బీ
ప్రస్తుతం తెలంగాణలో నిర్వహిస్తు న్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న సర్ కార్యక్రమంలో ప్రతి ఓటరును బీఎల్ఏలు నమోదు చేయించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, పార్టీ ఇన్�
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్ఏ)లు ఓటర్లకు అందుబాటులో ఉండాలని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ సూచించారు. ఎన్యుమరేషన్ ఫామ్స్ (ఈఎఫ్) పూర
‘సర్'పై అందరూ అప్రమత్తంగా ఉంటూ ఒక్క ఓటు పోకుండా జాగ్రత్త పడాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేం ద ర్రెడ్డి అన్నారు. దౌల్తాబాద్ మండలంలోని గోకఫసల్వాద్ గ్రామం లో బుధవారం ఆయన బీఆర్ఎస్ ముఖ్యనాయకుల�
ఎన్యూమరేషన్ ఫారాన్ని ప్రతి ఓటరు పూరించి పూర్తి వివరాలతో బీఎల్ఓలకు సమర్పించాలని, లేనిచో ఓటు రద్దు అవుతుందని భూదాన్ పోచంపల్లి మండల తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం భూదాన్ పోచంపల్లిలో ఆయన �
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమంలో భాగంగా జడ్చర్ల నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ల వారీగా నియమాకమైన బీఎల్వోలు ఇంటింటికెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలను పం
కేంద్ర ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సర్' ప్రక్రియ రాష్ట్రంలో ఎన్యుమరేషన్ ఫారాల(ఈఎఫ్)పంపిణీలో దూకుడు ప్రదర్శిస్తుండగా, వాటి డిజిటలైజేషన్ మాత్రం నత్తనడకన సాగుతున్నది.
ఓటరు జాబితాల ప్రత్యేక ప్రక్షాళన కార్యక్రమం (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) గందరగోళంగా మారింది. ‘సర్' ప్రక్రియ బిచ్కుంద మండలంలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగడంలేదు. ఇప్పటివరకు కొందరు ఓటర్లకు ఎన్యూమరేషన�
సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియలో ఎన్నికల కమిషన్ చెప్తున్న లెక్కలకు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఎన
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫామ్స్ పూర్తి చేయడంలో ఓటర్లకు సహాయంగా ఉండాలని మాజీ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శనివారం57వ డివిజన్లోని టీవీ టవర్ కాలనీలో
మరో రెండున్నరేళ్ల పాటు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల తరపున పోరాడాలని, కేసులు, బెదిరింపులకు ఎవరూ అధైర్య పడవద్దని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాసర్ బీఆర్ఎస్ శ్రేణులకు భరోసా ఇచ్చారు.
సర్ ప్రక్రియ జిల్లాలో గందరగోళంగా కొనసాగుతుంది. సర్ ప్రక్రియపై ఓటర్లకు అనుమానాలు తలెత్తుతున్నా వాటిని నివృత్తి చేసే వారు కరువయ్యారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ మొదలుకొని వాటిని తిరిగి ఇచ్చే వరకు సందేహ
ఎన్యుమరేషన్ ఫామ్ల పంపిణీ 99.8 శాతం పూర్తయినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం స్పష్టం చేసింది. ఫామ్ల డిజిటలైజేషన్ మాత్రం 25.55 శాతమే జరిగిందని పేర్కొన్నది.