ఓటరు జాబితా సమగ్ర సవరణ(సర్)లో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మొత్తం 4,60,000 ఓట్లు గల్లంతయ్యాయి. ఈ మూడు జిల్లాల్లో మొత్తం 86,364 మంది ఓటర్లు మృతిచెందిడంతో వారివి తొలిగించారు.
పట్టణంలో ఓటు హక్కు కంటే పుట్టిన ఊరిలోనే స్థానిక ఓటరుగా ఉండేందుకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పట్టణాల్లో.. ప్రధానంగా మున్సిపాలిటీల్లో ఓట్లు తగ్గుతున్నాయి. గ్రామాల్లో ఓటు ఉన్నా..
ఉమ్మడి జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్)కు సంబంధించిన ప్రక్రియ కొలిక్కి వచ్చింది. దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించిన గడువు సోమవారం�
ఓటర్లు నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను బూత్ లెవల్ అధికారులకు (బీఎల్వో) అందించే గడువు సోమవారంతో ముగియనున్నది. ఆ పత్రాల సమర్పణ గడువును ఇప్పటికే రెండుసార్లు పొడిగించామని, ఇక పొడిగించే యోచన లేదని ప్రధాన ఎన్
రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక స మగ్ర సవరణ(సర్)కు సంబంధించిన కీలక ప్రక్రియ తుదిదశకు చేరుకున్నది. ఓటర్లు నింపిన ఎన్యుమరేషన్ ఫామ్లు బూత్ లెవల్ అ ధికారులకు (బీఎల్వో) అందించే గడువు సో మవారంతో ముగియనున�
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)లో రాజకీయ పార్టీల సహకారం అత్యంత కీలకమని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ అన్నారు. వివిధ కారణాలతో మరణించిన, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన, నివాసం మార్చుకున్న ఓటర్ల వ�
సర్ ప్రక్రియకు గడువు సమీపిస్తు న్న సమయంలో ఓటర్లలో అయోమయం నెలకొన్న ది. తమ ఓటు ఉంటుందో ఊడుతుందో ఆనే ఆందోళనలో ఓటర్లు ఉన్నారు. సర్ ప్రక్రియ మొదటి ను ంచి ఓటర్లకు సంకటంగానే మారింది. వాటిని ని వృత్తి చేయడంలో ప్�
పూర్తయిన డిజిటలైజేషన్ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్) ప్రక్రియ ద్వారా జిల్లాలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశమున్నది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 36,99,743 మంది ఓటర్లు ఉన్నారు. వారందరికీ బీఎల్వోలు ఎన�
సమయం లేదు మిత్రమా.. ఆలస్యం చేస్తే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం నెలకొన్నది. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ముగింపునకు కౌంట్డౌన్ మొదలైంది. ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండడంతో అప్రమత్తం కావాల్�
సమగ్ర ఓటరు సవరణ జాబితాను బీఎల్వోలు తమకు నచ్చినట్లుగా నిర్వహిస్తున్నారు. ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసి, నమోదు చేసిన వివరాలను డిజిటలైజేషన్ చేయడంలో బీఎల్వోలు పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఇప�
రాష్ట్రంలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం కొనసాగుతున్నది. మొత్తం 3,38, 26,448 మంది ఓటర్లకు సంబంధించి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ 100 % పూర్తయినట్టు సీఈవో కార్యాలయం వెల్లడించింది.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో వింతలు చోటు చేసుకుంటున్నాయి. మియాపూర్ సర్కిల్ పరిధిలోని హఫీజ్పేట్ వార్డులో ఇద్దరు ఓటర్లు ఏండ్ల తరబడి ఇక్కడే నివాసం ఉండటంతో పాటు ప�
అర్హులందరూ తమ వివరాలను సర్లో సక్రమంగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని శ్రీనివాస కాలనీ ఆయన నివాసంలో బూత్స్థాయి అధికారికి తన ఎన్యూమరేషన్ పత్రం అందజేశా�
తెలంగాణలో ‘సర్' ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,38,26,448 మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని ఎన్నికల యంత్రాంగం 100 శాతం పూర్తి చేసింది.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్/ సర్)లో ఓటు హక్కును స్థిరీకరించుకోవడం కోసం ఓటర్లు సొంతూళ్లకే ప్రాధాన్యమిస్తున్నారు. ఒక ఓటరుకు దేశంలో ఒకే ఓటు ఉండాలన్న సంకల్పంతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబిత�