ఉమ్మడి జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) కొనసాగుతున్నది. అయితే ఈ ‘సర్' ప్రక్రియపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ నుంచి తిరిగి
ఎన్యూమరేషన్ ఫారాల (ఈఎఫ్) పంపిణీలో జిల్లాలోనే ఎల్లారెడ్డి మండలం ముందువరుసలో నిలువగా, పత్రాల స్వీకరణలో వెనుకబడిపోవడం గమనార్హం. 14 రోజుల క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమంపై గ్రామ స్థాయిలో పనిచేసే బీఎల్వోలకు
రాష్ట్రవ్యాప్తంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ దాదాపు పూర్తయినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) కార్యాలయం ప్రకటించింది. గురువారం రాత్రి వరకు 99.46 శాతం ఫారాలను ఓటర్లకు అందించినట్టు వెల్లడించింది.
రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ఓటర్లకు కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నది. ఎన్యుమరేషన్ ఫారాలను నింపడంలో ఓటర్లకు అవగాహన కల్పించి సాయం చేయాల్సిన బూత్ లెవల్ అధికారులు (బీఎ�
భారతీయులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ప్రధానమైనది ఓటు. ప్రతి భారతీయ పౌరుడికీ ఓటు హక్కు కల్పించడం, తప్పులు లేకుండా జాబితాను రూపొందించటం ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యత. ఈ లక్ష్యంతోనే ఎన్నికల సంఘం ప్రత్యేక
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్)లో ఓటర్లు భాగస్వాములై వారి వివరాలు నమోదు చేసుకోవాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు సూచించారు. గురువారం మానుకోట పట్టణంలోని పలు వార్డుల్లో జరుగుతున్న సర్ ప్రక్రియన
రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో ఒక్క ఒటు కూడా మిస్ కాకుండా బీఎల్ఏలు జాగ్రత్త పడాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సూచించారు. గురువారం నాగర్కర్నూల్ రూ�
ఎన్యూమరేషన్ ఫారాల (ఈఎఫ్) పంపిణీలో జిల్లాలోనే ఎల్లారెడ్డి మండలం ముందువరుసలో నిలువగా, పత్రాల స్వీకరణలో వెనుకబడిపోవడం గమనార్హం. 14 రోజుల క్రితం ప్రారంభమైన ఈ కార్యక్రమంపై గ్రామ స్థాయిలో పనిచేసే బీఎల్వోలకు
రాష్ట్రంలో ‘సర్' ప్రక్రియ ము మ్మరంగా సాగుతున్నది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం బుధవారం రాత్రి విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ ద�
ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) అనేక సందేహాలను లేవనెత్తుతున్నది. 2002 నాటి ఓటర్ జాబితాను ఆధారంగా చేసుకుని సాగుతున్న ఈ ప్రక్రియ ఇప్పుడు అసలు సమస్యగా మారింది.
ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను తేలిగ్గా తీసుకోవద్దని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఓటర్లకు సూచించారు. ప్రతిఒక్కరూ తమ ఓటరు వివరాలను విధిగా నమోదు చేసుకోవాలని, లేకపోతే ఓ�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫామ్స్ డిజిటలైజేషన్ నత్తనడకన సాగుతున్నది. ఆరు జిల్లాల పరిధిలో మొత్తం 12 నియోజకవర్గాలుండగా ఇప్పటికే అధికారులు దాద
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో ఓటర్లు పాల్గొనాలని మాజీ మంత్రి సత్యవతి రాధోడ్ పిలుపు నిచ్చారు. తన స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లా కురవి మండ లం పెద్దతండాలోని బూత్ నంబర్ 68లో ఎన్యుమరేషన్ ఫామ్ పూర�
జిల్లాలో ఓటర్లు పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను స్వీకరించే ప్రక్రియ సక్రమంగా జరగాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కల్లూరు సబ్ �
ఆమెది చుంచుపల్లి మండలం రాంనగర్ గ్రామం. పేరు బండి సరోజ. ఎప్పటినుంచో ఓటు వేస్తున్నది. 2002లో కూడా సుజాతనగర్ నియోజకవర్గంలో 164, 165 పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కానీ, ఇప్పుడు ఆమె పేరు ఓటరు జాబితాలో లేదు. వాళ్ల ఇంట