ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగంగా హెల్ప్ సెంటర్లకు వచ్చే ప్రతి ఒక్కరికీ సేవలు అందించి సరైన వివరాలు నమోదు చేసుకునేలా చూడాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సూచించారు. సోమవా�
‘మీ ఓటుకు మీదే బాధ్యత’ ‘ఎన్యుమరేషన్ ఫారాలు నింపి బీఎల్వోలకు ఇవ్వకుంటే ఓటు తొలగిపోతుంది.’ గడువులోపు ఫారాలు నింపండి అంటూ ఎన్నికల కమిషన్ నుంచి మెసేజ్లు వస్తున్నాయి. కానీ సర్ ప్రక్రియ గ్రేటర్ హైదరాబ�
సర్ కార్యక్ర మంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జడ్చర్లలోని నివాసంలో మాజీ మంత్రి తన ఓటు వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నింపి బీఎల్వోకు అందజేశారు. ఈ �
సర్లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాలు ముట్టినట్లు ఓటర్లకు బీఎల్వోలు రసీదులు ఇవ్వాలని, ఈ విషయంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఓటర్లకు అవగాహన కల్పించాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
తాళాలేశారు..ఇండ్లు మారారు..సొంతూళ్లకు వెళ్లిపోయారు.. ఎన్యూమరేషన్ పత్రాలు ఇంకా టేబుళ్లపైనే ఎందుకు దర్శనమిస్తున్నాయన్న ప్రశ్నకు బీఎల్వోల నుంచి వస్తున్న సమాధానాలివి.
ప్రత్యేక ఓటరు నమోదు సవరణ మందకొడిగా కొనసాగుతున్నది. రాష్ట్రంలోని 33 జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ జిల్లా డిజిటలైజేషన్లో 34.7తో చివరి స్థానంలో ఉన్నది. అదేవిధంగా గ్రేటర్ పరిధిలోని మేడ్చల్ మల్కాజిగిరి 31.7, ర�
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని, ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవడం బాధ్యత అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, నారాయణపేట మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా కోయిలకొ�
ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని తన నివాసంలో స్వయంగా ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి, ఆ ఫారాన్ని బీ
ప్రస్తుతం తెలంగాణలో నిర్వహిస్తు న్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న సర్ కార్యక్రమంలో ప్రతి ఓటరును బీఎల్ఏలు నమోదు చేయించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, పార్టీ ఇన్�
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్ఏ)లు ఓటర్లకు అందుబాటులో ఉండాలని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ సూచించారు. ఎన్యుమరేషన్ ఫామ్స్ (ఈఎఫ్) పూర
‘సర్'పై అందరూ అప్రమత్తంగా ఉంటూ ఒక్క ఓటు పోకుండా జాగ్రత్త పడాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేం ద ర్రెడ్డి అన్నారు. దౌల్తాబాద్ మండలంలోని గోకఫసల్వాద్ గ్రామం లో బుధవారం ఆయన బీఆర్ఎస్ ముఖ్యనాయకుల�
ఎన్యూమరేషన్ ఫారాన్ని ప్రతి ఓటరు పూరించి పూర్తి వివరాలతో బీఎల్ఓలకు సమర్పించాలని, లేనిచో ఓటు రద్దు అవుతుందని భూదాన్ పోచంపల్లి మండల తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం భూదాన్ పోచంపల్లిలో ఆయన �