రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నది. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో ఇప్పటివరకు 3, 19,96,177 మందికి (94.58 శాతం) ఎన్యుమరేషన్ ఫారాల (ఈఎఫ్ల) పంపిణీ పూర్తయింది.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) సంగారెడ్డి జిల్లాలో మందకొడిగా కొనసాగుతుంది. జిల్లా యం త్రాంగం సర్పై ప్రజలకు అవగాహన కల్పించలేదు. దీంతోపాటు బీఎల్వోలు చురుగ్గా పనిచేయక జిల్లాలో సర్ ప్రక్రియ ఆశించ�
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) జోరుగా సాగుతున్నది. ఉమ్మడి జిల్లాలోని గ్రామగ్రామాన ‘సర్' సందడి కనిపిస్తున్నది. అయితే, ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, ఫారాల భర్తీ, అవి
నడిగడ్డలో ఎప్పుడు.. ఏ ఎన్నికలొచ్చిన ఎమ్మెల్సీ చల్లా నేతృత్వంలో అంతిమ విజయం బీఆర్ఎస్దే ఉంటుందని, ఈ విషయం పార్టీ ముఖ్యలు కేసీఆర్, కేటీఆర్కు తెలుసునని బీఆర్ఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, గద్వాల, వనపర్త�
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ పత్రాన్ని పూరిం చి, నిర్ణీత గడువులోగా తప్పనిసరిగా బూత్ లెవల్ అధికారికి అందజేయాలని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్ట�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. ఎన్నికల సంఘం నిర్ధేశించిన మేరకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు ధ్రువీకరిం
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై ఖమ్మం జిల్లా ఓటర్లు కుస్తీ పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా గణన పత్రాలు పూరించే అంశం ఓటర్లను చాలావరకూ అయోమ యానికి గురిచేస్�
ప్రతి ఒక్కరూ నా ఓటు.. నా హక్కు భావనతో సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) కార్య
జిల్లాలో సర్ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ఈ ప్రక్రియను వేగిరం చేసేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగటంలేదు.
నగరంలో సర్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే మందకొడిగా సాగుతుండటంపై ఓటర్లలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గురువారంతో ఫారాల పంపిణీ గడువు ముగిసినప్పటికీ, జిల్లా వ్యాప్తంగ�
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ వేగంగా కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా బీఎల్వోలు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల వివరాల సేకరణ వేగవంతం చేస్తున
నాగర్కర్నూల్ లో ‘సర్' ప్రక్రియ ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్నట్టు విమర్శలు వ స్తున్నాయి. అధికార కాంగ్రెస్కు కొమ్ముకాస్తు న్న కొందరు అధికారులు ఆ పార్టీ కార్యకర్తల తో ఎన్యుమరేషన్ ఫా
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కింద మంగళవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 2,02,32,055 ఎన్యుమరేషన్ ఫామ్లను (59.81శాతం) బీఎల్వో (బూత్ లెవల్ ఆఫీసర్లు)లు ఇంటింటా పంపిణీ చేసినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధ