లండన్: ఇంగ్లండ్తో జరగనున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో కోహ్లీ స్థానం కల్పించారు. శ్�
కెరీర్ లో అత్యంత పేలవ ఫామ్ తో ముప్పేట విమర్శల దాడిని ఎదుర్కుంటున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచాడు. దిగ్గజ బ్యాటర్ మా�
గత కొన్నాళ్లుగా టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీతో పాటు ప్రస్తుత సారథి రోహిత్ శర్మ, ఇతర ఆటగాళ్లపై ‘నిపుణులు ’ అనే ముసుగు వేసుకుని ఇష్టారీతిన మాట్లాడుతున్నవారికి భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్ట్రాంగ్ �
గత కొన్నాళ్లుగా పేలవ ఫామ్ తో జట్టుకు భారంగా మారుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీని జట్టులో ఉంచాలా..? తొలగించాలా..? అన్నదానిపై తీవ్రస్థాయిలో చర్చ నడుస్తున్నది. తాజాగా విండీస్ తో వన్డే సిరీస్ కు అతడి�
ఈ నెల 28 నుంచి ఇంగ్లండ్ లోని బర్మింగ్హమ్ వేదికగా జరుగబోయే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారిగా క్రికెట్ ను ప్రవేశపెట్టబోత�
సూపర్ సెంచరీతో విజృంభణ పోరాడి ఓడిన టీమ్ఇండియా సిరీస్ 2-1తో కైవసం పరుగుల వరద పారిన నాటింగ్హామ్ టీ20 మ్యాచ్లో భారత్పై ఇంగ్లండ్ది పైచేయి అయ్యింది. తొలుత మలన్, లివింగ్స్టోన్ వీరవిహారంతో ఇంగ్లండ్ భ
రెండో టీ20లో భారత్ గెలుపు మెరిసిన భువీ, జడేజా, రోహిత్ నేడు ఆఖరి మ్యాచ్ ప్రధాన ఆటగాళ్లు అందుబాటులో లేకుండానే బోణీ కొట్టిన టీమ్ఇండియా.. అదే జోరు కొనసాగిస్తూ మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజిక్కించు�
స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (51; 4/33) అన్నీ తానై విజృంభించడంతో ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ బోణీ కొట్టింది. గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన తొలి పోరులో టీమ్ఇండియా 50 పరుగుల తేడా
ప్రతికూల పరిస్థితుల్లో భారత బ్యాటర్లు విజృంభించి తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేయగా.. బౌలర్లు అదిరిపోయే ప్రదర్శనతో ఇంగ్లండ్ను తక్కువ స్కోరుకే పరిమి తం చేశారు. రెండో ఇన్నింగ్స్లోనూ ఫర్వాలేదనిపించి�
ఇంగ్లండ్ టెస్టు జట్టు మాజీ సారథి జో రూట్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. మరీ ముఖ్యంగా గడిచిన ఏడాదిన్నరగా టెస్టులలో అతడి ప్రదర్శన నభూతో నభవిష్యత్ అన్నవిధంగా సాగుతోంది. గత 24 టెస్టులలో ఈ పరుగుల యంత్రం ఏకంగా
ఎడ్జ్బాస్టన్: ఇంగ్లండ్తో జరుగుతున్న అయిదో టెస్టు మూడవ రోజు కోహ్లీ, బెయిర్స్టో మధ్య స్లెడ్జింగ్ జరిగింది. బెయిర్స్టో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ కొన్ని కామెంట్ చేశాడు. ఆ సయమంలో ఇద్ద�
టాపార్డర్ విఫలమైనా.. మిడిలార్డర్ సత్తాచాటడంతో ఇంగ్లండ్తో జరుగుతున్న ఆఖరి (రీ షెడ్యూల్) టెస్టులో టీమ్ఇండియా భారీ స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్.. శుక్రవారం ఆట ముగి�
ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం బీసీసీఐ శుక్రవారం జట్లను ఎంపిక చేసింది. కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్శర్మ.. ఇంగ్లండ్తో టీ20 మ్యాచ్కు అందుబాటులోఉండనున్నాడు.