టీమ్ఇండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఈ నెల చివర్లో వెస్టిండీస్తో జరుగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు విశ్రాంతినిచ్చారు. గత కొంతకాలంగా ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్న
మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ పట్టేయాలనుకున్న టీమ్ఇండియాకు నిరాశ ఎదురైంది. బౌలర్లు రాణించినా.. బ్యాటర్లు విఫలమవడంతో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా గురువారం జరిగిన రెండో పోరులో భారత్ 100 పరుగు�
లండన్: ఇంగ్లండ్తో జరగనున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో కోహ్లీ స్థానం కల్పించారు. శ్�
కెరీర్ లో అత్యంత పేలవ ఫామ్ తో ముప్పేట విమర్శల దాడిని ఎదుర్కుంటున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచాడు. దిగ్గజ బ్యాటర్ మా�
గత కొన్నాళ్లుగా టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీతో పాటు ప్రస్తుత సారథి రోహిత్ శర్మ, ఇతర ఆటగాళ్లపై ‘నిపుణులు ’ అనే ముసుగు వేసుకుని ఇష్టారీతిన మాట్లాడుతున్నవారికి భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్ట్రాంగ్ �
గత కొన్నాళ్లుగా పేలవ ఫామ్ తో జట్టుకు భారంగా మారుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీని జట్టులో ఉంచాలా..? తొలగించాలా..? అన్నదానిపై తీవ్రస్థాయిలో చర్చ నడుస్తున్నది. తాజాగా విండీస్ తో వన్డే సిరీస్ కు అతడి�
ఈ నెల 28 నుంచి ఇంగ్లండ్ లోని బర్మింగ్హమ్ వేదికగా జరుగబోయే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారిగా క్రికెట్ ను ప్రవేశపెట్టబోత�