ప్రతికూల పరిస్థితుల్లో భారత బ్యాటర్లు విజృంభించి తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేయగా.. బౌలర్లు అదిరిపోయే ప్రదర్శనతో ఇంగ్లండ్ను తక్కువ స్కోరుకే పరిమి తం చేశారు. రెండో ఇన్నింగ్స్లోనూ ఫర్వాలేదనిపించి�
ఇంగ్లండ్ టెస్టు జట్టు మాజీ సారథి జో రూట్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. మరీ ముఖ్యంగా గడిచిన ఏడాదిన్నరగా టెస్టులలో అతడి ప్రదర్శన నభూతో నభవిష్యత్ అన్నవిధంగా సాగుతోంది. గత 24 టెస్టులలో ఈ పరుగుల యంత్రం ఏకంగా
ఎడ్జ్బాస్టన్: ఇంగ్లండ్తో జరుగుతున్న అయిదో టెస్టు మూడవ రోజు కోహ్లీ, బెయిర్స్టో మధ్య స్లెడ్జింగ్ జరిగింది. బెయిర్స్టో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ కొన్ని కామెంట్ చేశాడు. ఆ సయమంలో ఇద్ద�
టాపార్డర్ విఫలమైనా.. మిడిలార్డర్ సత్తాచాటడంతో ఇంగ్లండ్తో జరుగుతున్న ఆఖరి (రీ షెడ్యూల్) టెస్టులో టీమ్ఇండియా భారీ స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్.. శుక్రవారం ఆట ముగి�
ఇంగ్లండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం బీసీసీఐ శుక్రవారం జట్లను ఎంపిక చేసింది. కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్శర్మ.. ఇంగ్లండ్తో టీ20 మ్యాచ్కు అందుబాటులోఉండనున్నాడు.
టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా సోకడంతో ఇంగ్లండ్తో ఐదో టెస్టులో సారథిగా ఎంపికైన జస్ప్రిత్ బుమ్రా ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడ�
గతేడాది అర్థాంతరంగా నిలిచిపోయిన ఐదో టెస్టును ఆడేందుకు ఎడ్జబాస్టన్ చేరుకున్న టీమిండియా ఈసారి కొత్త ఇంగ్లండ్ జట్టును చూస్తుందని.. ప్రత్యర్థి ఎవరైనా తమ దూకుడు మాత్రం తగ్గదని అంటున్నాడు ఆ జట్టు నయా టెస్టు �
సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు తొలి వన్డే ప్రపంచకప్ (2019) అందించిన ఇయాన్ మోర్గాన్.. త్వరలోనే క్రికెట్ కు వీడ్కోలు చెప్పనున్నాడు. ఇండియాతో జులై 7 నుంచి ప్రారంభం కాబోయే పరిమిత ఓవర్ల సిరీస్
తమకు నచ్చిన ఆటగాడు అద్భుతంగా ఆడినప్పుడు వారి విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. అయితే ఆ అభిమానం హద్దులు మీరితే చూడటానికి వికారంగా ఉంటుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ క్రికెట్ అభిమానుల అభ�
హెడ్డింగ్లీ: ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడవ టెస్టులో ఓ అద్భుతం జరిగింది. కివీస్ బ్యాటర్ నికోల్స్ అనూహ్య రీతిలో ఔటయ్యారు. తొలి రోజు టీ విరామ సమయం తర్వాత ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీ�
తిరుగులేని ఆటతో విజృంభించిన ఇంగ్లండ్ జట్టు.. వరుసగా మూడో మ్యాచ్లోనూ నెదర్లాండ్ను చిత్తుచేసి 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో ఇంగ్లిష్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొద�
గతేడాది ఇంగ్లండ్ తో అర్థాంతరంగా నిలిచిపోయిన ఐదో టెస్టు ఆడేందుకు యూకేకు వెళ్లిన టీమిండియా క్యాంప్ లో కరోనా కలవరం మొదలైంది. ఎడ్జబాస్టన్ టెస్టుకు ముందు భారత జట్టు లీస్టర్షైర్ తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుండగ�