పరుగుల వరద పారిన పోరులో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత
pakistan t20:ఇంగ్లండ్తో జరిగిన అయిదవ టీ20 మ్యాచ్లో పాకిస్థాన్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. లాహోర్లో జరిగిన లో స్కోరింగ్ గేమ్లో.. పాక్ ఉత్కంఠభరిత విక్టరీని నమోదు చేసింది.దీంతో ఏడు మ్యాచ్ల సిరీ�
భారత క్రికెట్ దిగ్గజం జులన్ గోస్వామి తన సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలికింది. రెండు దశాబ్దాల పాటు తన ఆటతీరుతో అభిమానులను అలరించిన జులన్.. ఇంగ్లండ్తో మూడో వన్డే ద్వారా గుడ్బై చెప్పింది.
Babar Azam:పాకిస్థాన్ బాబర్ ఆజమ్ తన టాప్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్తో జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో సెంచరీతో చెలరేగాడు. కరాచీ వేదికగా జరిగిన మ్యాచ్లో అతను 66 బంతుల్లో 110 రన్స్ చేసి నాటౌట్గా ని
England | ఇంగ్లండ్లోని వెస్ట్మిడ్లాండ్స్లో హిందూ దేవాలయంపై మరో వర్గంవారు దాడికి యత్నించారు. వెస్ట్మిడ్లాండ్స్లోని స్మెత్విక్ టౌన్లో దుర్గా భవన్ హిందూ సెంటర్ ఉన్నది.
బౌలర్ల క్రమశిక్షణకు.. బ్యాటర్ల వీరవిహారం తోడవడంతో ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మందన తృటిలో శతకం చేజార్చుకోగా.. కెప్టెన్ హర్మన్, యస్తిక భాటియా అర�
కామన్వెల్త్ గేమ్స్లో రజతం నెగ్గిన భారత మహిళల క్రికెట్ జట్టు.. ఇంగ్లండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఓటమితో ప్రారంభించింది. శనివారం అర్ధరాత్రి జరిగిన పోరులో హర్మన్ప్రీత్ బృందం 9 వికెట్ల తేడాతో ఓడి�
తొలి టెస్టులో ఇంగ్లండ్ చిత్తు లండన్: సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన దక్షిణాఫ్రికా జట్టు.. ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించింది. లార్డ్స్ వేదికగా మూడు రోజుల్లోనే ముగిసిన పోరులో సఫారీ జట
ఫైనల్ చేరిన భారత మహిళల జట్టు సెమీస్లో ఇంగ్లండ్పైఘనవిజయం క్రికెట్ను మతంలా భావించే దేశంలో.. అభిమానులు చిరకాలం గుర్తుంచుకునే ప్రదర్శనతో భారత మహిళల జట్టు అదరగొట్టింది. కామన్వెల్త్ గేమ్స్లో తొలిసారి
కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలలో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల క్రికెట్ జట్టు సెమీస్కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. గ్రూప్-ఏ నుంచి టాప్-2లో ఉన్న ఆస్ట్రేలియా, భ�
Pak Vs ENG | 17 సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం ఇంగ్లాండ్ క్రికెట్ జట్లు తొలిసారిగా పాక్లో పర్యటించనున్నది. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 20 మధ్య ఏడు టీ20 మ్యాచ్లు ఆడనున్నది. ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డు (PC
ఓల్డ్ ట్రాఫర్డ్: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ 118 రన్స్ తేడాతో సూపర్ విక్టరీ కొట్టింది. వర్షం వల్ల 29 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 201 పరుగులకు ఆలౌ�