Team India : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కొత్త సైకిల్ (2025-27) తొలి సిరీస్ కోసం భారత జట్టు (Team India) ఇంగ్లండ్ చేరుకుంది. సుదీర్ఘ ప్రయాణం అనంతరం శనివారం భారత ఆటగాళ్లు ఇంగ్లండ్లో అడుగుపెట్టారు.
Mohammed Shami | అందరూ ఊహించిన విధంగా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు ప్రకటించిన టీమిండియా జట్టులో చోటు దక్కలేదు. అతని స్థానంలో లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ �
Karun Nair | ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 18 మంది సభ్యుల జట్టును శనివారం ప్రకటించింది. కరుణ్ నాయర
Ajit Agarkar: టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ, రోహిత్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొన్నారు. అయితే కొత్త బ్యాటర్లు వారి పాత్రను పోషిస్తారని ఆశి
IND Vs ENG | ఇంగ్లాండ్తో ప్రారంభం కానున్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ముంబయిలో విలేకరుల సమావేశంలో ప్రకటి�
Mohammed Shami | ఇంగ్లాండ్ పర్యటన నేపథ్యంలో భారత జట్టు టెస్ట్ కొత్త కెప్టెన్ ఎవరో శనివారం తేలనున్నది. ఇవాళ కొత్త పేరును బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉన్నది. ఈ సందర్భంగా టెస్ట్ సిరీస్ కోసం సెలెక్టర్లు జట్టును ఎంప�
Team India | ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు భారత జట్టును మే 24న (శనివారం) ప్రకటించే అవకాశాలున్నాయి. జూన్ 20న హెడింగ్లీలో సిరీస్తో భారత్ పర్యటనను ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ఎడ్జ్బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్�
IND Vs ENG | ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత అండర్-19 జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ పర్యటనలో భారత అండర్-19 జట్టు మొత్తం ఎనిమిది మ్యాచ్లు ఆడనున్నది. ఇందులో ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో ఒక వార్మప్ మ్యాచ్, ఐదు వన్డేలు, రెండు �
త్వరలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న భారత ‘ఏ’ జట్టును బీసీసీఐ ప్రకటించింది. దేశవాళీలో నిలకడగా రాణిస్తున్న అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలో 18 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్