Yashasvi Jaiswal : భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) విదేశీ పర్యటనల్లో తన ట్రాక్ రికార్డును కొనసాగిస్తున్నాడు. నిరుడు అరంగేట్రంలోనే వెస్టిండీస్ గడ్డపై శతకగర్జన చేసిన ఈ కుర్రాడు.. ఆతర్వాత ఆస్ట్రేలియా, ఇప్పుడు ఇ
Headingley Test : భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(100 నాటౌట్) ఇంగ్లండ్ గడ్డపై శతక గర్జన చేశాడు. నిరుడు వెస్టిండీస్, ఆస్ట్రేలియా పర్యటనల్లో సెంచరీతో చెలరేగిన ఈ యంగ్ సంచనలం.. ఇంగ్లండ్ బౌలర్ల భరతం పడతూ ఐదోసారి మూడంకెల స్క�
Headingley Test : హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్(51 నాటౌట్) అర్ధ శతకం సాధించాడు. రెండో సెషనలో జోష్ టంగ్ ఓవర్లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు యశస్వీ.
Headingley Test : ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్లో అహ్మదాబాద్ విమాన ప్రమాద (Ahmedabad Plane Crash) మృతులకు సంతాపం తెలిపిన భారత క్రికెటర్లు.. తొలి టెస్టు ఆరంభానికి ముందు కూడా నివాళులు అర్పించారు.
Headingley Test : లీడ్స్లోని హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ (Team India)పట్టు సడలించింది. తొలి సెషన్లో దూకుడుగా ఆడిన ఓపెనర్లు ఇంగ్లండ్ను ఒత్తిడిలోకి నెట్టారు. అయితే.. మరికాసేపట్లో లంచ్ అనగా.. గిల్ సేన వరుసగ
Sachin - Anderson Trophy : డబ్ల్యూటీసీ కొత్త సైకిల్లో తొలి సిరీస్కోసం భారత జట్టు (Team India) పక్కాగా సిద్ధమవుతోంది. ఇంగ్లండ్తో జూన్ 20న జరుగబోయే తొలి టెస్టులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది శుభ్మన్ గిల్ సేన. సిరీస్ ఆరంభా
Sachin - Anderson Trophy : భారత్, ఇంగ్లండ్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్కు మరో మూడు రోజులే ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్డ్ (Richard Gould) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కమర్షియల్గా చూస్తే.. భ�
Karun Nair : భారత క్రికెట్లో పునరాగమనం అంత ఈజీ కాదు. ఫామ్, ఫిట్నెస్.. వయసు ఇవన్నీ అడ్డుపడుతాయి. కానీ, కరుణ్ నాయర్ (Karun Nair)కు మళ్లీ ఒక ఛాన్స్ వచ్చింది. అయితే.. ఆటగాళ్ల జీవితంలో ఎత్తుపల్లాలు ఉండడం సహజ
India Under -19 Squad : ఇంగ్లండ్ పర్యటనకు ముందే అండర్ -19 స్క్వాడ్లోని భారత యువ క్రికెటర్లు గాయపడ్డారు. దాంతో, 16మందితో కూడిన స్క్వాడ్లో మార్పులు చేశారు సెలెక్టర్లు.
Intra Squad Match : ఇంగ్లండ్ పర్యటనకు ముందు సన్నాహక పోరులో భారత ప్రధాన పేసర్ బుమ్రా (Bumr5ah) దారుణంగా విఫలమయ్యాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే.. టాపార్డర్ బ్యాటర్లు మాత్రం దంచేశారు. ఇండియా ఏ కు ఆడు
ECB : భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య దిగ్గజాల పేర్లతో నిర్వహిస్తున్న ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా జరపాలనుకుంది ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ECB). కానీ, అనుకోకుండా ఈ ఈవెంట్ వాయిదా పడింది.
ఇంగ్లండ్ పర్యటన కోసం భారత మహిళల క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈనెల 28 నుంచి మొదలయ్యే సిరీస్లో టీమ్ఇండియా, ఇంగ్లండ్ మధ్య ఐదు టీ20 మ్యాచ్లు, 3 వన్డేలు జరుగనున్నాయి.