గతేడాది టీ20 ప్రపంచకప్లో గ్రూప్ దశలోనే వెనుతిరిగిన భారత జట్టు.. ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని కసి మీద ఉంది. అందుకే ప్రపంచకప్ ఆడే జట్టును ఎంపిక చేసేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు కొత్త కోచ్ రాహుల్ ద్�
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ టూర్ కన్నా ముందు విరాట్ కోహ్లీ రిలాక్స్ అవుతున్నాడు. వెకేషన్ మూడ్లో ఉన్న అతను.. ఓ బీచ్లో కనిపించాడు. తన టూర్కు సంబంధించిన ఫోటోను అతను ట్విట్టర్లో అప్లోడ్ చేశారు. ప్రస్తు�
బరిలో దిగనున్న భారత్ .. నేటి నుంచి ఇంగ్లండ్తో మూడో టెస్టు మధ్యాహ్నం 3.30 నుంచి సోనీలో సుదీర్ఘ ఫార్మాట్లో దినదిన ప్రవర్ధమానంగా దూసుకెళ్తున్న టీమ్ఇండియా.. మరో విజయంపై కన్నేసింది. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల
లండన్: భారత్-ఇంగ్లండ్ జట్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాకిచ్చింది. ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా నాటింగ్హామ్లో ఇటీవలే ముగిసిన తొలి టెస్టులో స్లో ఓవర్ రేట్ను కారణంగా చూపుతూ ఇరు జట్లకు మ్య�
ఐసోలేషన్లోకి సాహా, బౌలింగ్ కోచ్ భరత్! | ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టును సిరీస్ ప్రారంభానికి ముందే కరోనా మహమ్మారి వణికిస్తున్నది. వికెట్ కీపర్ రిషబ్ పంత్తో పాటు స్టాఫ్మెంబర్ దయానంద్ గరణి
ముంబై: క్రికెటర్ రాహుల్, బాలీవుడ్ నటి అథియా శెట్టి.. డేటింగ్లో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ విషయాన్ని ఇద్దరూ ఇప్పటికీ అధికారికంగా తేల్చలేదు కానీ.. ఓ నివేదిక ప్రకారం అథియ�
న్యూఢిల్లీ: టీమ్ఇండియాకు నాయకత్వం వహించే అవకాశం దక్కడాన్ని గౌరవంగా భావిస్తున్నానని ఓపెనింగ్ బ్యాట్స్మన్ శిఖర్ ధవన్ పేర్కొన్నాడు. కోహ్లీసేన ఇంగ్లండ్లో పర్యటిస్తుండగా.. శ్రీలంకతో వచ్చే నెలలో జర�
టీమ్ఇండియాకు మూడువారాల విరామం డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత హాలీడేస్ లండన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు ఊరట కలిగించేలా టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్తో ప్రపంచ టెస్టు చాంప�
సౌథాంప్టన్: ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కే ముందు రెండు వారాల క్వారంటైన్. ఇంగ్లండ్లో దిగిన తర్వాత మళ్లీ పది రోజుల క్వారంటైన్. అందరూ కలిసి ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా లేదు. అందులోనూ నాలుగున్నర నెలల సు�
సౌథాంప్టన్: పని, ఇల్లు రెండూ ఒక్క చోటే అయితే ఎలా ఉంటుంది. ఈ విషయం ప్రస్తుతం బాలీవుడ్ నటి అనుష్క శర్మను అడిగితే సరిగ్గా చెబుతుంది. తన భర్త, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి ఇంగ్లండ్ వె�
ఇస్లామాబాద్: పాకిస్థాన్ టీ20 జట్టులోకి మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్ కుమారుడు ఆజమ్ ఖాన్కు చోటు దక్కింది. 22 ఏళ్ల ఆజమ్ ఖాన్ కేవలం ఒకే ఒక ఫస్ట్ కాస్ల్ క్రికెట్ మ్యాచ్ ఆడాడు. కానీ ఇటీవల జరిగిన టీ20 మ్యాచ�
ముంబై: ఇంగ్లండ్ టూర్ కోసం ఇండియన్ మెన్స్, వుమెన్స్ క్రికెట్ టీమ్స్ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బయలుదేరాయి. రెండు వారాలుగా ముంబైలో ఒకే హోటల్లో ఉన్న రెండు జట్లూ ఒకే చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్
డబ్ల్యూటీసీ ఫైనల్ను ఆస్వాదిస్తాం.. రెండు జట్లు భవిష్యత్తులోనూ అవసరమే టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరిన భారత జట్టు ముంబై: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైన
ఇంగ్లండ్కు టీమ్ ఇండియా పయనం నేడే న్యూఢిల్లీ: ఇంగ్లండ్లో సుదీర్ఘ పర్యటనకు వెళ్లనున్న భారత ప్లేయర్లకు బీసీసీఐ తీపికబురు చెప్పింది. బ్రిటన్ టూర్కు వెళ్లే ప్లేయర్లు, సహాయక సిబ్బందితో వారి కుటుంబ సభ్య�
ముంబై: ఇండియన్ మెన్స్, వుమెన్స్ క్రికెట్ టీమ్కు యూకే గుడ్న్యూస్ చెప్పింది. తమ దేశంలో సుదీర్ఘ పర్యటనకు రానున్న రెండు టీమ్ల ప్లేయర్స్ తమ ఫ్యామిలీలతో కలిసి వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ఇండియ�