న్యూఢిల్లీ: టీమ్ఇండియాకు నాయకత్వం వహించే అవకాశం దక్కడాన్ని గౌరవంగా భావిస్తున్నానని ఓపెనింగ్ బ్యాట్స్మన్ శిఖర్ ధవన్ పేర్కొన్నాడు. కోహ్లీసేన ఇంగ్లండ్లో పర్యటిస్తుండగా.. శ్రీలంకతో వచ్చే నెలలో జర�
టీమ్ఇండియాకు మూడువారాల విరామం డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత హాలీడేస్ లండన్: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు ఊరట కలిగించేలా టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్తో ప్రపంచ టెస్టు చాంప�
సౌథాంప్టన్: ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కే ముందు రెండు వారాల క్వారంటైన్. ఇంగ్లండ్లో దిగిన తర్వాత మళ్లీ పది రోజుల క్వారంటైన్. అందరూ కలిసి ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా లేదు. అందులోనూ నాలుగున్నర నెలల సు�
సౌథాంప్టన్: పని, ఇల్లు రెండూ ఒక్క చోటే అయితే ఎలా ఉంటుంది. ఈ విషయం ప్రస్తుతం బాలీవుడ్ నటి అనుష్క శర్మను అడిగితే సరిగ్గా చెబుతుంది. తన భర్త, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి ఇంగ్లండ్ వె�
ఇస్లామాబాద్: పాకిస్థాన్ టీ20 జట్టులోకి మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్ కుమారుడు ఆజమ్ ఖాన్కు చోటు దక్కింది. 22 ఏళ్ల ఆజమ్ ఖాన్ కేవలం ఒకే ఒక ఫస్ట్ కాస్ల్ క్రికెట్ మ్యాచ్ ఆడాడు. కానీ ఇటీవల జరిగిన టీ20 మ్యాచ�
ముంబై: ఇంగ్లండ్ టూర్ కోసం ఇండియన్ మెన్స్, వుమెన్స్ క్రికెట్ టీమ్స్ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బయలుదేరాయి. రెండు వారాలుగా ముంబైలో ఒకే హోటల్లో ఉన్న రెండు జట్లూ ఒకే చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్
డబ్ల్యూటీసీ ఫైనల్ను ఆస్వాదిస్తాం.. రెండు జట్లు భవిష్యత్తులోనూ అవసరమే టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్ పర్యటనకు బయలుదేరిన భారత జట్టు ముంబై: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైన
ఇంగ్లండ్కు టీమ్ ఇండియా పయనం నేడే న్యూఢిల్లీ: ఇంగ్లండ్లో సుదీర్ఘ పర్యటనకు వెళ్లనున్న భారత ప్లేయర్లకు బీసీసీఐ తీపికబురు చెప్పింది. బ్రిటన్ టూర్కు వెళ్లే ప్లేయర్లు, సహాయక సిబ్బందితో వారి కుటుంబ సభ్య�
ముంబై: ఇండియన్ మెన్స్, వుమెన్స్ క్రికెట్ టీమ్కు యూకే గుడ్న్యూస్ చెప్పింది. తమ దేశంలో సుదీర్ఘ పర్యటనకు రానున్న రెండు టీమ్ల ప్లేయర్స్ తమ ఫ్యామిలీలతో కలిసి వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ఇండియ�
ఇంగ్లాండ్కు బయల్దేరేముందు ముంబైలోని హోటల్లో ఉన్న భారత మహిళా క్రికెటర్లు జిమ్లో కసరత్తులు చేస్తున్నారు. కఠిన క్వారంటైన్లోనూ చెమట చిందిస్తున్నారు. ఫిట్గా ఉండేందుకు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నార�
ముంబై : ఇంగ్లండ్లో జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో పాల్గొనే ఇండియన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం ముంబైలో క్వారెంటైన్లో ఉన్నది. కెప్టెన్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు ఏడు రోజుల క్వా
న్యూఢిల్లీ: ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్ ఇంగ్లండ్ పర్యటనకు స్టాండ్బైగా ఎంపికయ్యాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు టీమ్ఇండియా జూన్ 2న ముంబై నుంచి
న్యూఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో కరోనా వైరస్ బారిన పడిన టీమ్ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్మన్ వృద్ధిమాన్ సాహా మహమ్మారి నుంచి కోలుకున్నాడు. వచ్చే నెలలో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైన�
ముంబై: వచ్చే నెల 18న ఇంగ్లండ్లో జరగబోయే ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ కోసం మే 25న ఇండియన్ క్రికెట్ టీమ్ బయో బబుల్లోకి వెళ్లనుంది. 8 రోజుల పాటు బబుల్లో ఉన్న తర్వాత ఇంగ్లండ్కు వెళ్లి.. అక�