ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ (Encounter) చోటుచేసుకున్నది. సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 20 మంది మావోయిస్టులు మృతిచెందారు.
Encounter | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. రెండు జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 30మంది మావోలు హతమయ్యారు.
మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు(నక్సలైట్లు) మృతి చెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో శనివారం చోటు చేసుకుంది.
Encounter | పోలీసులకు, దుండగుల (Miscreant) కు మధ్య ఎన్కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో దుండుగులిద్దరికీ బుల్లెట్ గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ముందుగా చికిత్స నిమిత్తం ఆస్పత్రి�
నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా వారి మధ్య ఎదురుకాల్పులు మొదలయ్యాయి. కాల్పులు ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్లో 12 మంది �
Encounter | ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా గంగులూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటి వరకు ఎనిమిది మంది మావోయిస్టు
జమ్ముకశ్మీర్లో అక్రమచొరబాటుకు (Infiltration) యత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. గురువారం రాత్రి పూంచ్ సెక్టార్లోని సరిహద్దు నియంత్రణ రేఖ (LOC) వద్ద ఇద్దరు ముష్కరులు దేశంలోకి చొరబడేందుకు
Maoist Chalapathi | తాజాగా ఆ ఎన్కౌంటర్తో ముడిపడిన మరో కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా తన కదలికల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండే చలపతి గతంలో చేసిన ఒక చిన్న పొరపాటే ఇప్పుడు ఆయన ప్రాణం పోవడానికి కారణమైనట�
దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య యుద్ధం నడుస్తున్నది. ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దుల్లో మంగళవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 14 మంది మావోయిస్టులు మృతి చెందిన�
Encounter | ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ (Encounter) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 16 మంది మావోలు హతమయ్యారు.