ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధి లంకపల్లి అడవుల్లో గురువారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. తెలంగాణ- ఛత్తీస్గఢ్ రాష్ర్టాల వరకు విస్తరించి ఉన్న కర్రెగుట్ట అటవీ ప్రాంతం క
మావోయిస్టులు శాంతిని కోరుతూ లేఖలు విడుదల చేస్తున్నా అడవుల్లో ఆపరేషన్ ‘కగార్' దండయాత్ర మాత్రం ఆగడం లేదు. వారి లేఖలను ఏమాత్రం పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ముం�
మావోయిస్టుల పేరుతో దేశవ్యాప్తంగా సాగుతున్న ఎన్కౌంటర్ హత్యాకాండ పతాకస్థాయికి చేరింది. పట్టుకొని బంధించి కాల్చి చంపి ఎన్కౌంటర్ అని ప్రకటించే ఆనవాయితీ దేశంలో కొనసాగుతున్నది. ఇలా ఎన్కౌంటర్ పేరిట హ�
Maoists | తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల సరిహద్దులోని ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం (నూగూరు) మండలాల పరిధిలో విస్తరించి ఉన్న కర్రెగుట్టలు గత ఆరు రోజులుగా కాల్పుల మోతతో దద్దరిల్లుతున్నాయి.
పహల్గాం ఉగ్ర దాడి వెనుక ఉన్న సూత్రధారులను మట్టుబెట్టే ఆపరేషన్లో భారత్ తొలి విజయం సాధించింది. జమ్ము కశ్మీరులోని బందిపొరాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తాయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీ హ
ఛత్తీస్గఢ్-తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళా నక్సలైట్లు చనిపోయినట్టు బస్తర్ ఐటీ సుందర్రాజ్ ధ్రువీక
Encounter | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో భద్రతాబలగాలకు మధ్య ఎన్కౌంటర్ (Encounter) జరుగుతోంది. ఉధంపూర్ (Udhampur) జిల్లాలోని బసంత్గఢ్ (Basantgarh) లో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు గురువారం ఉదయం జమ్ముకశ్మీర్ పోలీసులు, సై�
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతున్నది. బీజాపూర్ జిల్లా ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ముగ్గురు మావోయిస్�
జార్ఖండ్లోని బొకారో జిల్లాలో మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు ఆరుగురు మావోయిస్టులు (Maoists) మృతిచెందారు. సోమవారం తెల్లవారుజామున బొకారో జిల్లాలో�
Dinesh Mahindra | ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ కుమారుడు దినేష్ మహీంద్ర, మెగాస్టార్ చిరంజీవిని కలిసి తన తొలి చిత్రం ‘ఫీల్ గుడ్ లవ్ స్టోరీ’ వివరాలను పంచుకున్నారు.
భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు నేతలు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని కొండగావ్ జిల్లాలో చోటు చేసుకుంది. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పాటిలింగం మీడియాక
Dantewada Encounter | ఛత్తీస్గఢ్ బిజాపూర్ జిల్లాలో ఇంద్రావతి అటవీ ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టులను భద్రతా దళాలు ముట్టుబెట్టాయి. భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్లో శనివారం ఉదయం ముగ్గురు మావోలు చనిపోయారని.. సంఘటనా స్థ