ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు (Bijapur Encounter) కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో మళ్లీ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఆరు నెలలపాటు ఆయుధాలు పట్టేది లేదని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రకటించిన 48 గంటల్లోపే తెలంగాణ-ఛత్తీస్గఢ్ సర
Encounter | భద్రతాబలగాల (Security forces) తో జరిగిన ఎన్కౌంటర్ (Encounter) లో యునైటెడ్ కుకీ నేషనల్ ఆర్మీ (UKNA) కి చెందిన నలుగురు టెర్రరిస్టులు (Terrorists) హతమయ్యారు. మణిపూర్లోని ఖన్పీ గ్రామంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
BJP Leader's Killers Arrested | బీజేపీ నేతను హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నాటకీయ ఎన్కౌంటర్ తర్వాత వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ కాల్పుల్లో గాయపడిన హంతకులను హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస
నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్పై (Riyaz Encounter) హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ (Judicial Inquiry) జరిపించాలని తెలంగాణ మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది. ఈ ఎన్కౌంటర్
నిజామాబాద్ జిల్లా పోలీసుల తీరుపై హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం బోధన్ లో పలువురు సంబురాలు చేసుకున్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసి పరారైన నిందితుడు రియాజ్ ని పట్టుకుని ఎన్ కౌంటర్ చేయడం సరైందేనని య
Nizamabad | వినాయక్ నగర్, అక్టోబర్ 20: నిజామాబాద్లో రౌడీషీటర్ షేక్ రియాజ్ మృతి పట్ల నిజామాబాద్ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాలలో జనాలు, యువత, రాజకీయ పార్టీల ఆధ్వర్యంల�
నిజామాబాద్ జిల్లాలో ఇటీవల సంచలనం రేపిన కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ను ఎన్కౌంటర్ చేశారన్న ప్రచారాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఖండించారు.
Smuggler Jubair | ఈ నెల 16 నీట్ అభ్యర్థిని దారుణంగా హత్య చేసిన స్మగ్లర్ జుబైర్ (Smuggler Jubair).. శనివారం పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని గోరఖ్పుర్ (Ghorakpur) జిల్లాలో ఈ నెల 16న నీట్ అభ్యర్థి దీపక్ గుప్తా (
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు రాజు దాదా, కోసా దాదాలను పోలీసులు అరెస్ట్ చేసి, చిత్రహింసలకు గురి చేసి హత్య చేశారని, ఇప్పుడు ఎన్కౌంటర్ పేరుతో కట్టు కథలు అల్లుతున్నారని మావోయిస్టు పార్టీ దండకారణ
Chhattisgarh Encounter | చత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అడవుల్లో జరిగిన కాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డి మృతి చెందారు.
Encounter | ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో సోమవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. సంఘటనా స్థలం నుంచి ఇద్దరు మావోల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అల�