ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. కాంకేర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస�
Encounter | మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో జరిగిన ఎన్కౌంటర్లో శనివారం ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ముగ్గురు మహిళా మావోలు ఉన్నారు. నక్సల్ ప్రభావిత బిత్లి పోలీ�
ఛత్తీస్గఢ్ బీజాపూర్లో పోలీసుల కస్టడీలో ఉన్న మావోయిస్టు నేతలను వెంటనే కోర్టులో హాజరుపర్చాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. శనివారం సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో వామపక్ష పార్టీలు సమావేశమయ్యాయి.
Encounter | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) అడవుల్లో గత కొన్ని రోజులుగా తుపాకుల మోత మోగుతోంది. ఆపరేషన్ కగార్లో భాగంగా యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టిన భద్రతా దళాలు.. కంటికి కనిపించిన మావోయిస్టులను కాల్చుకుంటూ పోతున్నాయి.
వరుసగా అగ్రనేతలను కోల్పోతున్న మావోయిస్టులకు (Maoists) మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టు అగ్రనేతలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భద్రతా బలగాలు కనిపించినవారిని కనిపించినట్లు చంపేస్�
Encounter | ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో మరోసారి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ (Bijapur) జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో (National Park area) మావోయిస్టులు (Naxalites), భద్రతాబలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
Rape Accused Killed In Encounter | పసి బాలికను ఒక వ్యక్తి కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 24 గంటల్లోనే నిందితుడు ఎన్కౌంటర్లో మరణించాడు.
భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పార్టీ అగ్రనేత మృతిచెందాడు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది.
మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో అగ్రనేత లక్ష్మీనర్సి
Woman cop shoots man | బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు ఒకచోట దాక్కున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో మహిళా ఎస్ఐ తన పోలీస్ బృందంతో కలిసి అక్కడకు వెళ్లారు. నిందితుడు కాల్పులు జరుపడంతో ఆమె ఎదురుకాల్ప�
మావోయిస్టులను చంపినంత మాత్రాన వారి సిద్ధాంతం చావదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అన్నా రు. ఇటీవల ఛత్తీస్గఢ్ అబూజ్మడ్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మా వోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్
జార్ఖండ్లో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు (Encounter) చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు దళ కమాండర్ మృతిచెందారు. సోమవారం రాత్రి పలాము జిల్లాలోని హైదర్నగర్-మహమ్మద్గంజ్ పోలీస్
ఛత్తీస్గఢ్ నారాయణపూర్ ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించకపోవడంలో ఆంతర్యమేమిటని మానవీయతను పాటించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ప్�