ప్రతి తరమూ తన కాలాన్ని నిర్వచించే కొంతమంది వ్యక్తులను చూస్తుంది. వారు కేవలం పదవుల్లో ఉన్న నాయకులు మాత్రమే కాదు, ఒక ఆలోచనకు రూపం ఇచ్చినవారు, ఒక సమాజం కలలకు దిశ చూపినవారు, భవిష్యత్తును నిర్మించేందుకు కృషి చ
Agniveers Army | కేంద్ర సాయుధ బలగాల్లోకి మాజీ అగ్నివీరులను పరీక్ష లేకుండానే తీసుకోవాలని, 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది.
సీఎం రేవంత్రెడ్డి అభివృద్ధి పేరుతో కొడంగల్ను విధ్వంసం చేయాలని చూస్తున్నారని.. ఒక్క రోడ్డు వేస్తేనే అభివృద్ధి కాదని..ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలని స్థానికులు పేర్కొన్నారు. బుధవారం స్థానిక మున్సిపల్�
అభివృద్ధి అంటే రోడ్లు, బిల్డింగ్లు మాత్రమే కాదని.. ప్రజలకు ఉపాధి కల్పించడమే నిజమైన అభివృద్ధి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన అద్వితీయ �
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతను గుర్తించి, జూన్ ఒకటో తేదీ వరకు భవిత శిక్షణ కేంద్రాలకు పంపించాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ సంబంధిత ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. భద్రా�
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక మహిళ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఐకేపీ ఆధ్వర్యంలో కరకగూడెం మండలంలోని 27 గ్రామ సమాఖ్యలలోని 275 మంది సభ్యులకు రూ.5.50 లక్షలు పెరటి కోళ్ల పెంపకం నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులకు సంభంది�
కుల గణన లెక్కలపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. జనాభాను తగ్గించి చూపడంపై నాయక్పోడ్(షెడ్యూల్ ట్రైబ్) సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటోందంటూ మండిపడుతున్నారు.
తెలంగాణలోని మాజీ సైనికులకు అత్యధిక ఎంప్లాయిమెంట్ కల్పన కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సైనిక సంక్షేమ శాఖ నూతన డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్ఆర్ బాబు కోరారు.
ఇంటర్ స్థాయిలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ల క్ష్యంతో అక్కౌంట్స్, కామర్స్, ఎకనామిక్స్, సబ్జెక్టులతో కలిపి ‘ఏసీఈ’ కొత్త కోర్సును ఇంటర్మీడియ ట్ బోర్డు ప్రవేశ పెట్టనుంది. జూన్లో ప్రారంభమయ్యే వి
అవసరమైన చోట పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఈ విషయంలో బీఆర్ఎస్,కాంగ్రెస్ ప్రభుత్వాల లక్ష్య ం ఒకటే అని రాష్ట్ర శాసనసభా వ్యవహారాలు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల �
మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వారిని కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఎన్నో సంక్షేమ ప�
నిధులు కేటాయించడం లేదు.. మరోవైపు కేంద్ర పథకంతో లబ్ధిపొందాలని చూసినా అడ్డుకుంటున్నది. ఇదీ కాంగ్రెస్ సర్కార్ తీరు. రేవంత్ ప్రభుత్వం తీరుతో రాష్ట్రంలోని సంచారజాతి కులాలు ఇబ్బందులు పడుతున్నారు. విద్య, ఉప
ప్రత్యేక నైపుణ్యాలు పెంచుకుంటే అమెరికాలో న్యాయ అవకాశాలు పుషలంగా ఉన్నాయని, లీగల్ కోడింగ్తో ఉపాధి అవకాశాలు మెరుగు పర్చుకోవచ్చని అమెరికా ఇమిగ్రేషన్ అటార్నీ జనతారెడ్డి కంచర్ల సూచించారు. శాతవాహన విశ్వ�
దేశంలో మున్ముందు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అంతంతమాత్రంగానే ఉంటాయని మెర్సెల్లస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు, ఆ కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సౌరభ్ ముఖర్జియా హెచ్చరించారు. ‘ఉద్యోగ
అమెరికాలో విద్యాభ్యాసం, ఆ పై ఉపాధి పొంది డాలర్లు సంపాదించాలన్న ఆశతో ఆ దేశానికి వెళ్తున్న మన విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం విధించిన వీసా నిబంధనలతో కడుపు మాడ్చుకుంటూ రోజులు నెట�