ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రక్రియలో జరుగుతున్న జాప్యంతో మత్స్యకార్మిక కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఏటా ఏప్రిల్ మాసంలోనే టెండర్ల ప్రక్రియను చేపడుతుండగా.. ఈసారి ఇప్పటికీ టెండర్ల ప్రక్రియ పూర్తిక�
నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క అన్నారు. ఇందుకుగాను ఇండస్ట్రియల్ పార్కులో 200 పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని పేర్�
రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన టీజీ ఐ-పాస్ (తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం), టీ-ప్రైడ్ (తెలంగాణ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆ
రాష్ట్రంలో యువతీ యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి మహ్మద్ షబ్బీర్ అ�
హైదరాబాద్కు చెందిన ఎడ్యుటెక్ సేవల సంస్థ నెక్ట్స్వేవ్..తాజాగా ఆఫ్లైన్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇందుకోసం హైదరాబాద్తోపాటు బెంగళూరు, చెన్నై, పుణె, కొచ్చిలలో 10 క్యాంపస్లను ఏర్పాటు చేయబోతున్నది.
యువతకు ఉద్యోగాలతోపాటు ఈ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఐటీ పార్కుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ప్రైవేటు పరిశ్రమలు, విద్యాసంస్థల్లో జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు వారధి సొసైటీ ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్�
చేపల పెంపకంతో తాము ఉపాధి పొందడంతోపాటు పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి ఎం.విజయనిర్మల అన్నారు. నగరంలోని రైతు శిక్షణ కేంద్రంలో బుధవారం ‘చేపపిల్లల పెంపకం-యాజమాన్య పద్ధతులు’ అ�
గల్ఫ్ బాధితులకు అండగా ఉంటానని, వారి ఉపాధికి వ్యక్తిగతంగా సాయం చేస్తానని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత పదేండ్లలోనే అనేక ఉపాధి అ�
మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీలో స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే, మైనింగ్ విస్తరణకు ఎటువంటి అ భ్యంతరాలు లేవని దేవాపూర్ గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3న నిర్వహించనున్న మెగా జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్కు వస్తున్నవారంతా సొంత ఇండ్లవైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడి వాతావరణం, సుస్థిర ప్రభుత్వం, అభివృద్ధి, శాంతిభద్రతలు, మెరుగైన మౌలిక వసతులు తదితర అంశాలు వారిని ఎంతో ఆకర్�
పారిశ్రామిక కేంద్రమైన సారపాక ఐటీసీ పీఎస్పీడీలో 8వ నూతన ప్లాంట్ ఏర్పాటుతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. పరోక్షంగా వేలాది కుటుంబాలకు జీవనోపాధి
ఏదైనా ఓ దేశం అభివృద్ధి దిశగా పరుగులు పెట్టాలంటే.. ఆ దేశ జీడీపీ వృద్ధిరేటు గణనీయంగా పెరగాలి. ప్రజల తలసరి ఆదాయం ఎగబాకాలి. ఎగుమతుల్లో వృద్ధి నమోదవ్వాలి. తయారీరంగం ఊపందుకోవాలి. నిరుద్యోగం తగ్గాలి.