గల్ఫ్ బాధితులకు అండగా ఉంటానని, వారి ఉపాధికి వ్యక్తిగతంగా సాయం చేస్తానని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత పదేండ్లలోనే అనేక ఉపాధి అ�
మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీలో స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే, మైనింగ్ విస్తరణకు ఎటువంటి అ భ్యంతరాలు లేవని దేవాపూర్ గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3న నిర్వహించనున్న మెగా జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం హైదరాబాద్కు వస్తున్నవారంతా సొంత ఇండ్లవైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడి వాతావరణం, సుస్థిర ప్రభుత్వం, అభివృద్ధి, శాంతిభద్రతలు, మెరుగైన మౌలిక వసతులు తదితర అంశాలు వారిని ఎంతో ఆకర్�
పారిశ్రామిక కేంద్రమైన సారపాక ఐటీసీ పీఎస్పీడీలో 8వ నూతన ప్లాంట్ ఏర్పాటుతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. పరోక్షంగా వేలాది కుటుంబాలకు జీవనోపాధి
ఏదైనా ఓ దేశం అభివృద్ధి దిశగా పరుగులు పెట్టాలంటే.. ఆ దేశ జీడీపీ వృద్ధిరేటు గణనీయంగా పెరగాలి. ప్రజల తలసరి ఆదాయం ఎగబాకాలి. ఎగుమతుల్లో వృద్ధి నమోదవ్వాలి. తయారీరంగం ఊపందుకోవాలి. నిరుద్యోగం తగ్గాలి.
దండు మల్కాపురంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో స్థానిక యువతకు ప్రాధాన్యం ఇస్తామని, సుమారు 40వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక వాడలోని సోనో�
విద్యార్థులకు మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలనే నేపథ్యంతో స్నేహ చిత్ర పతాకంపై ఆర్ నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా ‘యూనివర్సిటీ’. ఈ సినిమాను జూన్ 9న విడ�
రాష్ట్ర ప్రభుత్వ స్నేహపూర్వక విధానాలు, పారిశ్రామిక అనుకూల చర్యల కారణంగా రాష్ట్రం పారిశ్రామికరంగంలో దూసుకుపోతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగంలో అనేక మైలురాళ్లను అధిగమించింది.
Niranjan reddy | తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెరిగాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. యువత నూతనంగా ఆలోచించి భిన్నమైన రంగాలను ఎంచుకోవాలని సూచించారు. పల్లె నిద్రలో
దేశ ఆర్థికాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా రానున్న పదేండ్లలో 25 కోట్ల ఉద్యోగాలు సృష్టించి.. దేశంలో నిరుద్యోగ సమస్యను తరిమేస్తామని 2014 ఎన్నికలకు ముందు బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది. ఎనిమిదేండ్లు గిర్రున తిరిగ