గుడిహత్నూర్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో మంగళవారం రెండోరోజూ ఉపాధి హామీ 12వ విడుత సామాజిక తనిఖీ ప్రజావేదికలో సుమారు రూ.3 కోట్లు దుర్వినియోగమైనట్లు బహిర్గతమైంది. గ్రామ పంచాయతీల వారీగా చేపట్టిన పనులు, వాటికి అ�
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పథకం ద్వారా కూలీలకు ఉపాధి కల్పించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) కసరత్తు చేస్తున్నది. బడ్జెట్ రూపొందించే పనిలో నిమగ్నమైంది. అధికారులు 17 విభాగాల్లో 262 రకాల �
రెక్కల కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్న ‘ఉపాధి’ కూలీలకు బీమాతో భరోసానిస్తున్న సర్కారు, తాజాగా మరింత ధీమానిచ్చే నిర్ణయం తీసుకున్నది. గతంలో గరిష్ఠంగా రూ.50 వేలు ఉన్న ఇన్సూరెన్స్ మొత్తాలను, ప్రస్తుతం రూ.2 లక
తనిఖీలతో రాష్ర్టానికి వేధింపులు బెంగాల్ తరహా ఇక్కడ కుదరదు రాష్ట్ర ప్రజలు తిరగబడుతరు మంత్రి ఎర్రబెల్లి హెచ్చరిక సికింద్రాబాద్, ఆగస్టు 30: ఉపాధి హామీ అమలులో నంబర్వన్గా నిలిచిన తెలంగాణలో ఆ పథకాన్ని నిల
హైదరాబాద్ : ఉపాధి హామీ అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్గా నిలిచింది. రాష్ట్రంలో ఆ పథకాన్ని నిలిపేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతుందని, అందుకే రకరకాల తనిఖీలతో వేధించే ప్రయత్నం చేస
గణనీయంగా తగ్గిన పని దినాలు పనికి వచ్చేందుకు కూలీల ససేమిరా హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ఏ లక్ష్యం కోసం అయితే ఉపాధి హామీని ప్రారంభించారో ఆ లక్ష్యాన్ని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తున్నది. కూలీలక�
గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం చేసి లక్షల
కోట్లాది కూలీల ఉపాధికి గ్యారంటీ ఇస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు మరో పన్నాగం పన్నింది. ఇప్పటివరకు కేంద్రం కేటాయిస్తున్న పనులను వెంట వెంటనే పూర్తి చేసుకొంట�
అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణపై కేంద్ర సర్కారు కుట్రలకు తెర లేపింది. రాష్ట్ర ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నది. తనిఖీల పేరుతో రాష్ట్రంపై దండయాత్రలు చేస్తున్నది. రైసుమిల్లుల్లో స
మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం పనుల నిర్వహణ భేష్ అని కేంద్ర మానిటరింగ్ కమిటీ సభ్యులు సందీప్సింగ్, లలిత్కుమార్, కుముత్ కుమార్ దూబె ప్రశంసించారు. ధర్పల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ పను
బీజేపీ ప్రభుత్వం నరేగా నిధులతో రైతు వేదికలు కట్టవద్దని, కల్లాలు కట్టవద్దని అంటున్నదని, నరేగా అంటే ఇక్కడి మట్టి తీసి అక్కడ, అక్కడ మట్టి తీసి ఇక్కడ పోసుడా? అని మంత్రి కేటీఆర్ నిలదీశారు. ‘యూపీఏ నుంచి ఇప్పటి �
రైతు వేదికలపై కేంద్ర ప్రభుత్వం కక్ష.. కల్లాలు, పూడికతీత పనులు తప్పేనట! ‘ఉపాధి’లో పనులు చేపట్టడం నిషేధమట.. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అభ్యంతరం ఉపాధి హామీలో చేపట్టిన నీటి సంరక్షణ పనుల్లో జాతీయస్థాయిలో రెం�
ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వం చిత్రవిచిత్ర కొర్రీలు పెడుతున్నది. సాంకేతిక కారణాలను చూపించి పనిచేసిన కూలీకి డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నది. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా నాలుగు వ�
భయపడ్డట్టే జరుగుతున్నది. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజునే ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నదన్న సీఎం కేసీఆర్ మాటలు నిజమవుతున్నాయి. పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్�
ఏటా మొక్కలు నాటడం గొప్ప విషయం ఉపాధి హామీ కేంద్ర బృందం కితాబు కుభీర్, మే 18 : ‘తెలంగాణ సర్కారు సంకల్పం గొప్పది. ఏటా హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం గొప్ప విషయం. ఫలితంగా అడవుల శాతం పెరుగుతు