కేంద్రం ప్రభుత్వం ధరలు పెంచడంలో చూపుతున్న ఉత్సాహం, శ్రద్ధ ఉపాధిహామీ కూలీరేట్లు పెంచటంలో చూపటం లేదు. కూలీరేట్లను తూతూమంత్రంగా పెంచి చేతులు దులిపేసుకుంటున్నది.
ప్రజాప్రతినిధుల ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఎంపీపీ పిన్నింటి మధుసూదన్రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రతి గ్రామంలో ఉన్న యాక్టివ్ వేజ్ సీకర్స్లో కనీసం 50శాతం మందికి ఉపాధి పనులు కల్పించాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఉపాధి హామీ పథకం అమలులో భారీగా అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఓ సామాజిక కార్యకర్త కోర్టుకెక్కారు. చనిపోయిన వ్యక్తుల పేరిట �
ప్రతి పంచాయతీలో ఉపాధి హామీ పనులు ముమ్మరంగా చేపట్టాలని మెదక్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఉపాధి హామీ పథకం, పంచాయత్ అవ�
రాష్ర్టానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 12 కోట్ల పనిదినాలు కేటాయించాలని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ రోడ్ల నిర్వహ
జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంతో పాటు మహిళా సంఘాలకు ప్రభుత్వం అందించే బ్యాంకు లింకేజీ రుణాలు, స్త్రీనిధి రుణాలు నిర్దేశించిన లక్ష్యాన్ని మార్చి 31లోగా పూర్తి చేయాలని డీఆర్డీవో విజయలక్ష్మి అన్నా�
అహర్నిశలు శ్రమిస్తూ దేశానికి అన్నం పెట్టే రైతన్నపై మరోమారు కేంద్రం విషం కక్కింది. ఇప్పటికే నల్లచట్టాలతో అన్నదాతను దెబ్బకొట్టిన బీజేపీ.. వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం చేయాలని రైతు సంఘాలు, రైతులతో పా�
మండల కేంద్రంలోని ఉపాధి హమీ పథకం పనులను పరిశీలించేందుకు కేంద్ర బృందం బుధవారం సాయంత్రం పర్యటించారు. ఈ బృందంలో ప్రధానమంత్రి సలహాల మండలి చైర్మన్ అమన్జిత్సిన్హాతో పాటు బృందం సభ్యులు గ్రామంలోని వైకుంఠధా�
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీల హాజరును ఇక ఎన్ఎంఎంఎస్(నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్) ద్వారా నమోదు చేయనున్నారు. కూలీల నమోదులో పారదర్శకత, జవాబుదానితనం పెంచేందుకు ఈ చర్యలను చేప�
గుజరాత్లోని అమ్రేలీ జిల్లా. ఉపాధి పనుల్లో అవకతవకలు జరుగు తున్నా యని కూలీలు కొన్నేండ్లుగా మొత్తుకుం టున్నా రు. ప్రభుత్వం పట్టించుకోలేదు. కొందరు సామాజిక కార్యకర్తలు విషయాన్ని జాతీయ మీడియా దృష్టికి తీసు�
ఉపాధిహామీ పథకంలో భాగంగా ఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో కాండ్లీ-మోహద ప్రధాన రహదారికి నిర్మించిన గ్రావెల్ రోడ్డుకు బిల్లులు విషయంలో సంబంధిత అధికారులు జాప్యం చేస్తున్నారని కాండ్లీ గ్రామస్తులు ఆందోళన చేశారు
‘మన ఊరు - మన బడి’ పనులను వేగవంతం చేయాలని రాష్ట్రవిద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. పది శాతం గ్రీన్ బడ్జెట్తో పాఠశాలల్లో పచ్చదనం పెంపొందించాలని సూచించారు.
పేదలకు ఆహార భద్రత కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు.