రైతు వేదికలపై కేంద్ర ప్రభుత్వం కక్ష.. కల్లాలు, పూడికతీత పనులు తప్పేనట! ‘ఉపాధి’లో పనులు చేపట్టడం నిషేధమట.. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అభ్యంతరం ఉపాధి హామీలో చేపట్టిన నీటి సంరక్షణ పనుల్లో జాతీయస్థాయిలో రెం�
ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వం చిత్రవిచిత్ర కొర్రీలు పెడుతున్నది. సాంకేతిక కారణాలను చూపించి పనిచేసిన కూలీకి డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నది. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా నాలుగు వ�
భయపడ్డట్టే జరుగుతున్నది. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజునే ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నదన్న సీఎం కేసీఆర్ మాటలు నిజమవుతున్నాయి. పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్�
ఏటా మొక్కలు నాటడం గొప్ప విషయం ఉపాధి హామీ కేంద్ర బృందం కితాబు కుభీర్, మే 18 : ‘తెలంగాణ సర్కారు సంకల్పం గొప్పది. ఏటా హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం గొప్ప విషయం. ఫలితంగా అడవుల శాతం పెరుగుతు
ప్రజలను ముందుండి నడిపించి, తెలంగాణ సాధించిన తెగువ కేసీఆర్దని, తెలంగాణను ఎలా కాపాడుకోవాలో ఆయనకు బాగా తెలుసని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. ఉద్యమంతో తెలంగాణ
ఉపాధి హామీ పథకం పనులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు పని కల్పించడంలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలు పోటీ పడుతున్నాయి. నిత్యం 98వేలకు పైగా మందికి ఉపాధి కల్పిస్తూ నల్లగొ�
ధన్యవాదాలు తెలిపిన ఫీల్డ్ అసిస్టెంట్లు ఎమ్మెల్యేతో కలిసి మిఠాయిలు పంచుకొని సంబురాలు భైంసాటౌన్, మార్చి 19 : భైంసా మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్ చిత్రపటా
‘కొత్తది తేను చేతగాదు.. ఉన్నది ఊడబెరికిండు’ అన్నట్లుగా ఉంది కేంద్రంలోని మోదీ సర్కార్ వ్యవహారం. దేశంలో కోట్లాదిమంది నిరుపేద కూలీలకు అంతోఇంతో ఆసరా కల్పిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని క్రమక్రమంగా న�
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలు అమలు కావటం లేదని, విభజన హామీలను కేంద్రం విస్మరించకుండా చట్టాన్ని సవరించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై బడ్జెట్
ప్రతి ఏటా నిధుల కేటాయింపుల్లో కోత రూ.25 వేల కోట్లను తగ్గించిన కేంద్రం హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా కోట్ల మంది కూలీల కడుపు నింపుతున్న గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉసురు తీసేందుకు కేంద్రం �