నార్కట్పల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ఉపాధి హామీ పనుల్లో చేపట్టిన బిల్లులను అడిషనల్ డీఆర్డీఓ నవీన్ సోమవారం తనిఖీ చేశారు. 2024-25 ఆర్ధిక సంవత్సరానికి మండల వ్యాప్తంగా 154 పనులు చేపట్టారు. రూ.4 కోట్ల 10 లక్షల�
మండుటెండలోనే ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. పని జరిగే ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలన్న నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. సేద తీరేందుకు నీడ, దాహం తీర్చుకునేందుకు నీళ్లు లేక కూలీలు అవస్థలు పడుతున్నారు. గా�
ఉపాధి హామీ పనులు చేస్తూ గుండెపోటుతో కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని దుర్గాపూర్లో జరిగింది. గ్రామానికి చెందిన వడ్డె పెద్ద అమృతయ్య శనివారం ఉపాధి హామీ పనులు చేస్తుండగా గుండెలో నొప్పి వస్తున్నదని తోటి కూలీ�
‘మా పొట్టకొట్టే కార్పొరేషన్ మాకొద్దు’ అంటూ సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామపంచాయతీల పరిధిలో గల ఉపాధి హామీ కూలీలు కార్పొరేషన్ విలీన వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో శుక్రవారం భారీ నిరసన ర
రాష్ట్రవ్యాప్తంగా పల్లె ప్రగతి పడకేసింది. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో గత ఏడాది ఆగస్టు నుంచి కేంద్ర గ్రాంట్స్ నిలిచిపోయాయి.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులపై 16వ విడుత సామాజిక తనిఖీ ప్రజా వేదికను మంగళవారం నిర్వహించారు.
Peddapalli | ఉపాధి హామీ పనులు(Employment guarantee works) జరుగుతున్న ప్రదేశాల్లో కూలీలకు అన్ని వసతులు కల్పించాలని ఎంపీడీవో శశికళ ఫీల్డ్ అసిస్టెంట్లను ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు వలసలు వెళ్లకుండా నిరోధించేందుకు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ స్కీ మ్ కింద కనీసం వంద రోజులు కూలీలకు ఉపాధి కల్పిస్తారు. అలాగే, జాబ్కార్డు కలిగి ఉండి 20 రోజులు పనిచేసిన వ�
చేవెళ్ల మన్సిపాలిటీలో రామన్నగూడను కలుపొద్దని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు శుక్రవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, బీఆర్ఎస్ యువ నాయకుడు పెద్దొళ్ల దయాకర్ ఆధ్వర్యంలో మహేశ్వరం ఎమ్మెల�
మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో (2023-24 ఆర్థిక సంవత్సరానికి) ఉపాధి హామీ పనులకు సంబంధించి సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సామాజిక తనిఖీలో అక్రమాలు వెలుగు చూశాయి. ఉపాధి హామీ పథకంలో భాగంగా �
మండలంలోని కన్మనూర్లో ఉపాధి హామీ పనుల్లో చోటుచేసున్నదనే ఆరోపణతో అధికారులు శనివారం విచారణ చేపట్టారు. అ యితే విచారణకు ఫిర్యాదురులను అధికారులు నిరాకరించడంతో కొంతసేపు వాగ్వాదం చోటుచేసున్నది. అనంతరం అధిక�
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు బేషుగ్గా ఉన్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి అనిల్ కితాబిచ్చారు. శనివారం ఆయన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితారామచంద్రన్�
రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. యాసంగిలో వ్యవసాయ పనులకు సరియైన నీటి వసతి లేకపోవడంతో వ్యవసాయ పనులు అంతంతమాత్రంగానే సాగాయి. దీంతో అనేక మంది ఉపాధి హామీ పనులకు వెళ్లక తప్పని పరి
ఉపాధి హామీ పనులు చేస్తుండగా గుండెపోటుతో కూలీ మృతి చెం దిన ఘటన భిక్కనూరు మండల కేంద్రం లో మంగళవారం చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.