కరువు ప్రభావం గ్రామాలపై తీవ్రంగా పడింది. సాగునీరందక కండ్లెదుటే పంటలు ఎండిపోవడంతో చేసేది లేక కూలీలతో పాటు రైతులు సైతం ఉపాధి హామీ పనులకు పోవాల్సి వస్తున్నది. మూడేండ్లలోనే గత ఏప్రిల్లో అత్యధిక కూలీలు ఉపా�
కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ఎగ్గొట్టేందుకు యత్నిస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. హామీల అమలుపై బీఆర్ఎస్ ప్రశ్నిస్తే
మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. వేసవికాలం కావడంతో కూలీలకు పనులు చేయడానికి గ్రామాల్లో వ్యవసాయ పనులు లేవు. దీంతో ఉపాధిహామీ పనులకు పెద్ద ఎత్తున కూలీలు తరలివస్తున్నారు.
జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా జిల్లాలో ఉపాధి హామీ పనులకు ఏకంగా లక్ష మందికిపైగా కూలీలు హాజరవుతున్నారు.
జిల్లాలో ఉపాధి హామీ పనులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. శుక్రవారం నస్పూర్లోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ రాహుల్, డీఆర్డీవో కిషన్, డీపీవో వెంకటేశ్వర్లు, జడ్ప�
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు పూర్తి స్థాయిలో పని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి సూచించారు.
జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. గురువారం వికారాబాద్ జిల్లాలో ఉపాధి హామీ పనులకుగాను అత్యధిక సంఖ్యలో కూలీలు హాజరయ్యారు.
మండలంలో ఏడాదిపాటు నిర్వహించిన ఉపాధి హామీ పనులపై బుధవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో బహిరంగ విచారణ నిర్వహించారు. అడిషనల్ డీఆర్డీవో బాలరాజ్ ఆధ్వర్యంలో 14వ బహిరంగ విచారణ కొనసాగింది.
ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచేందుకు అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం అన్ని మండలాల ఎంపీడీవోలు, ఏపీవోలు, టీఏలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మ
ఉపాధిహామీ పనులను పారదర్శకంగా చేపట్టాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అదనపు పీడీ కె. నవీన్కుమార్ అన్నారు. స్థానిక మండలపరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ బొల్లం జయమ్మ అధ్యక్షతన బుధవారం జరిగిన 13వ విడుత సామాజ�
రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయి. రోజుకు దాదాపుగా 12 లక్షల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కూలీలు ఉపాధి పనుల వైపు మళ్లారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం విషయంలో కేంద్రం ఎన్ని కొర్రీలు పెట్టినా కూలీలకు పని కల్పించడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా గత ఆర్థిక సంవత్సరం
ధర్మసాగర్, జూన్ 12: ఉపాధి హామీ పనులు భేష్గా జరుగుతున్నాయని జాతీయ గ్రామీణ అభివృద్ధి అధికారుల బృందం పేర్కొంది. ఆదివారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం కమ్యూనిటీ భూమిలో గ్రామంలో నీటి నిల్�