మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నదిని దాటి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన ఓ ఏనుగు ప్రజలను వణికిస్తున్నది. 24 గంటల్లో ఇద్దరిని బలి తీసుకోగా, ఎప్పుడు ఏ వైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనన్న భయం వెంటాడ
కుమ్రం భీం జిల్లాలో ఎనుగు దాడితో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏనుగు సంచరిస్తున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ (144 Section) విధించారు. గ్రామ శివారు ప్రాంతాల్లో వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గజరాజు (Elephant) బీభత్సం కొనసాగుతున్నది. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ అడవుల్లోకి ప్రవేశించిన ఏనుగు.. బుధవారం ఓ రైతును చంపిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం మరో వ్యక్తిపై దాడిచేసి �
పంట చేలల్లో పనులు చేసుకుంటున్న రైతుపై ఓ ఏనుగు దాడి చేసి బలి తీసుకున్నది. రాష్ట్రంలో తొలిసారి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బూరెపల్లి గ్రామ పరిధిలో బుధవారం చోటుచేసుకున్నది.
ఏనుగు సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని పీసీసీఎఫ్ పర్గెయిన్ అన్నారు. గురువారం బెజ్జూర్లోని అటవీ శాఖ అతిథిగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్
మహారాష్ట్రలోని గడ్జిరోలి జిల్లా కమలాపూర్ సమీపంలోని ఏనుగుల క్యాంప్లోని రూప అనే ఏనుగు తన దాహం తీర్చుకునేందుకు గురువారం స్థానికంగా ఉన్న చేతిపంపును ఆశ్రయించింది.
Elephant Lifts safari Truck | పర్యాటకులు ఉన్న సఫారీ వాహనాన్ని ఒక ఏనుగు పలుమార్లు ఎత్తి పడేసింది. దీంతో ఆ వాహనంలో ఉన్న వారు తమ ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. అయితే ఆ ఏనుగు పక్కకు వెళ్లడంతో వారు క్షేమంగా బయటపడ్డారు. ఈ వీడియో క్
Elephants | భారీ కాయంతో గంభీరంగా కనిపించే ఏనుగులకు కూడా మనుషులకు ఉన్నట్టే భావోద్వేగాలు అమితంగా ఉంటాయని, బిడ్డ చనిపోతే తట్టుకోలేనంత గర్భశోకానికి అవి గురవుతాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన
Elephant Attacks Woman | ఒక అమ్మాయి ఏనుగుతో ఫొటో కోసం ప్రయత్నించింది. దాని వద్దకు ఆమె వెళ్లింది. అయితే భయపడిన ఆ ఏనుగు పిల్ల ఆమెపై దాడి చేసింది. తొండంతో తోయడంతో ఆ అమ్మాయి కింద పడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ �
Elephant | ఈ భూమ్మీద తల్లీబిడ్డల ప్రేమ వెలకట్టలేనిది. తల్లీబిడ్డల ప్రేమ, అనుబంధాల గురించి ఎంత చెప్పినా తక్కువే. బిడ్డ తన కంటికి క్షణం పాటు కనిపించకపోతే ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. బిడ్డ ఆచూకీ �
Elephant | కర్ణాటక (Karnataka)లోని బందీపూర్ నేషనల్ పార్క్ ( Bandipur National Park)లో ఇద్దరు టూరిస్ట్లకు (tourists) ఊహించని అనుభవం ఎదురైంది. ఓ పేద్ద ఏనుగు (Elephant) వారిని వెంబడించింది.
Men Trying To Scare Elephant With Slippers | కొందరు వ్యక్తులు ఒక ఏనుగును చెప్పులతో భయపెట్టేందుకు ప్రయత్నించారు. (Men Trying To Scare Wild Elephant With Slippers) దీంతో ఆ ఏనుగు కోపంతో పలుమార్లు వారి వైపు దూసుకొచ్చింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్య
ఏనుగు బతికినా చచ్చినా గొప్పే అంటారు పెద్దలు. ఇప్పుడు ఏనుగే కాదు, దాని వెంట్రుకలు కూడా గొప్పే. కరిరాజు ఒంటి మీది నుంచి రాలిన శిరోజాన్ని, సారీ.. సారీ.. వాలోజాన్ని ఈ నగల తయారీలో ఉపయోగించారు.
ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. రహదారిపై వెళ్తున్న బస్సును అడ్డగించి, దాడి చేసింది. బస్సు అద్దాలను పగులగొట్టి, అమాంతం వెనక్కి తోసేసింది. దీంతో ప్రయాణికులు భయంతో �