ఏనుగు బతికినా చచ్చినా గొప్పే అంటారు పెద్దలు. ఇప్పుడు ఏనుగే కాదు, దాని వెంట్రుకలు కూడా గొప్పే. కరిరాజు ఒంటి మీది నుంచి రాలిన శిరోజాన్ని, సారీ.. సారీ.. వాలోజాన్ని ఈ నగల తయారీలో ఉపయోగించారు.
ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. రహదారిపై వెళ్తున్న బస్సును అడ్డగించి, దాడి చేసింది. బస్సు అద్దాలను పగులగొట్టి, అమాంతం వెనక్కి తోసేసింది. దీంతో ప్రయాణికులు భయంతో �
చిత్తూరు జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్న ఏనుగును ‘ఆపరేషన్ గజ’తో అధికారులు ఎట్టకేలకు బంధించారు. ముగ్గురు మృతికి కారణమైన ఏనుగును పట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు, సిబ్బంది రెండు రోజులుగా చేసిన ప్రయత్న�
Elephant | ఏపీలోని చిత్తూరు జిల్లాలో బీభత్సం సృష్టిస్తున్న అధికారులు ఎట్టకేలకు బంధించారు. ముగ్గురు మృతికి కారణమైన ఏనుగును పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, రెండురోజులుగా చేసిన ప్రయత్నాలు గురువారం
ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు ట్విట్టర్లో ఆసక్తికర వీడియోను (Viral Video) పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రోడ్డు పక్కన ప్రయాణీకులతో నిండుగా ఉన్న బస్ వైపు ఏనుగు దూసుకురావడం కనిపిస్తుంది.
Anand Mohan | జేడీయూ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ (Anand Mohan) బీజేపీపై మండిపడ్డారు. తన వైపునకు చూపిస్తూ.. ‘ఈ ఏనుగు కమలాన్ని తొక్కేసి చింపివేస్తుందనే భయంతో వారు (బీజేపీ) ఉన్నారు. అందుకే నా విడుదల గురించి చాలా కలత చెందుతున్నారు�
గజరాజులు మనుషులను వెంబడించి దాడికి తెగబడిన వీడియోలు ఇంటర్నెట్లో ఎన్నో చూసుంటారు. అయితే మనుషులు ఏనుగులను రెచ్చగొట్టి అవి ఉద్రేకంగా వ్యవహరించేలా ప్రోత్సహిస్తారనేందుకు లేటెస్ట్గా వై
పులి ఎదురుపడితే ఎలాంటి జంతువైనా భయంతో వణికిపోతుంది. అడవిలో పులి ఎదుట పడేందుకు జంతువులు సాహసించవు. ఇక ఏనుగుల గుంపునకు దారి ఇచ్చేందుకు పులి పొడవైన గడ్డి మాటున నక్కిన వీడియో (Viral Video) ప్రస్తుతం నెట్
కేరళలోని (Kerala) మళప్పురం (Malappuram) జిల్లాలో బావిలో (Well) పడిపోయిన ఓ ఏనుగును (Elephant) అటవీ అధికారులు రక్షించారు. మళప్పురం జిల్లాలోని రబ్బరు తోటలో (Rubber plantation) ఉన్న 15 అడుగుల లోతైన బావిలో ఓ ఏనుగు ప్రమాద వశాత్తు పడిపోయింది.
హైవేపై వెళుతున్న చెరకు ట్రక్ను ఏనుగు నిలిపివేసిన వీడియో (Viral Video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో చూపిన సైన్బోర్డ్ ఆధారంగా థాయ్లాండ్లో ఈ ఘటన జరిగినట్టు వెల్లడైంది.
Viral Video | ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటూ తనకు నచ్చిన ప్రతి వీడియోను షేర్ చేస్తుంటారు. అందులో చాలా వీడియోలు నెటిజన్లకు ప్రేరణగా నిలిచే విధంగా ఉంటాయి.
చిత్తూరు జిల్లాలో ఏనుగు కరెంట్ షాక్తో మృతి చెందింది. జిల్లాలోని బంగారుపాళ్యంలోని పంట పొలాల వద్ద బోరు మీటర్ను ఏనుగు తొండంతో లాగడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది.