Provoked Elephant Charges On JCB | ఒక స్థలంలోకి ప్రవేశించిన ఏనుగును రెచ్చగొట్టేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. జేసీబీతో దానిపై దాడి చేశారు. ఆ ఏనుగు ప్రతిఘటించేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వై�
Elephant Chasing Biker | కుటుంబంతో కలిసి బైక్పై వెళ్తున్న వ్యక్తికి ఒక పెద్ద ఏనుగు ఎదురుపడింది. దానిని చూసి అతడు ఆగాడు. ఆ ఏనుగు అతడికి దగ్గరగా వచ్చింది. దీంతో భయాందోళన చెందిన ఆ వ్యక్తి బైక్ను వేగంగా నడిపాడు. ఆ ఏనుగు ఆ బై
Elephant | కేరళ రాష్ట్రంలో నిర్వహించిన ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఉత్సవాల కోసం తీసుకొచ్చిన ఏనుగుల్లో (Elephant) ఒకటి జనాలపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది.
Alia Bhatt | బాలీవుడ్ స్టార్ నటి అలియా భట్ (Alia Bhatt) ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కూతురికి ఎవరూ ఊహించిన గిఫ్ట్ పంపినట్లు తెలిపారు.
Elephant Tramples Mahout | సఫారి ఏనుగు బీభత్సం సృష్టించింది. మావటిని కాళ్లతో తొక్కి చంపింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Man Crushed To Death By Elephant | ఏనుగుతో రీల్ చేసేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించారు. భయపెట్టి దానిని తరిమేందుకు అతడు యత్నించాడు. ఆగ్రహించిన ఏనుగు ఆ వ్యక్తి వెంటపడింది. తొండంతో విసిరి కొట్టడంతోపాటు కాలుతో తొక్కి చంపింది. దీని
Elephant Trampled Man | ఓటు వేసేందుకు వెళ్తున్న ఒక వ్యక్తిపై ఏనుగు దాడి చేసింది. అతడ్ని కాళ్లతో తొక్కి చంపింది. జార్ఖండ్లోని తూర్పు సింగ్భూమ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Rajnath Singh Slams Tejashwi Yadav | ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. ‘చేప కాకపోతే పంది, ఏనుగు లేదా గుర్రాన్ని తిను, చూపించడం ఎందుకు?’ అని విమర్శించారు.
ఏనుగులు జనావాసాల్లోకి రావడానికి ఓ ప్రత్యేక కారణమూ ఉన్నదని అటవీ అధికారులు తెలిపారు. పుచ్చ, చెరుకు పంట చేల వైపు అవి ఎంత దూరమైనా సాగిపోతాయని చెప్పారు. దూరం నుంచే ఆ చేల వాసనను ఏనుగులు పసిగడతాయని తెలిపారు.
మహారాష్ట్రలోని నాగుల్వాయి నుంచి ప్రాణహిత నది దాటి మూడు రోజుల క్రితం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి వచ్చి ఇద్దరిని పొట్టపెట్టుకున్న మదగజం శుక్రవారం సాయంత్రం ఎట్టకేలకు తిరుగుముఖం పట్టింది. శుక్రవారం �
Elephant |కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చేపట్టిన ఆపరేషన్ గజ విజయవంతమైంది. సరిహద్దు మండలాల ప్రజలకు కునుకు లేకుండా చేసిన ఏనుగు ప్రాణహిత తీరం దాటి మహారాష్ట్రలోకి వెళ్లిపోయింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అధికార
మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నదిని దాటి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన ఓ ఏనుగు ప్రజలను వణికిస్తున్నది. 24 గంటల్లో ఇద్దరిని బలి తీసుకోగా, ఎప్పుడు ఏ వైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనన్న భయం వెంటాడ