వేసవి దృష్ట్యా వినియోగదారులకు ఎంత విద్యుత్ అవసరం ఉన్నా సరఫరా చేసేందుకు విద్యుత్ అందుబాటులో ఉండటంతో అదనంగా మౌలిక వసతులు కల్పించడంపై విద్యుత్ శాఖ దృష్టి సారించింది.
పెబ్బేరు మార్కెట్ యార్డులోని గోదాంలో జరిగిన భారీ అగ్నిప్రమాదానికి గల కారణాలను మూడు రోజులైనా అధికారులు ఇంకా తేల్చలేకపోయారు. సోమవారం మధ్యాహ్నం మంటలు అంటుకోగా.. బుధవారం సాయంత్రం వరకు అవి కొనసాగుతూనే ఉన్�
గ్రేటర్లో ఊహించని విధంగా విద్యుత్ వినియోగం నమోదవుతున్నది. ప్రతియేటా వేసవి విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతున్నప్పటికీ, రికార్డు స్థాయిలో నమోదవుతుండడం చర్చనీయాంశంగా మారింది.
52 సంవత్సరాల చరిత్ర గల సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్)ను కాపాడాలని వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు. గురువారం సచివాలయంలో సెస్ చైర్మన్ చికాల రామ�
ద్దపల్లి జిల్లా విద్యాశాఖలో గందరగోళం నెలకొన్నది. 14 మండలాలకు గానూ ఐదుగురు ఇన్చార్జి ఎంఈవోలు ఉండగా.. ఆపై అదనపు బాధ్యతలతో పర్యవేక్షణ కొరవడుతున్నది. హైస్కూల్ హెడ్మాస్టర్లకే ఫుల్ అడిషనల్ చార్జి ఇస్తుండడ
అంతరాయం లేని విద్యుత్ సరఫరా లక్ష్యంగా పనిచేస్తున్న విద్యుత్ శాఖకు పిల్లి శకునంగా మారింది. మంగళవారం ఉదయం 7 గంటలకు సరూర్నగర్ సర్కిల్ పరిధిలోని నందనవనం సబ్ స్టేషన్లో ఉన్న పవర్ ట్రాన్స్ఫార్మర్ (ప�
క్షేత్ర స్థాయిలో విద్యుత్ సరఫరా తీరు తెన్నులపై విద్యుత్ శాఖ ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించింది. ఎంత డిమాండు వచ్చినా సరఫరా చేసేంత విద్యుత్ గ్రిడ్ల నుంచి అందుబాటులో ఉంది.
వేసవికాలం దృష్ట్యా రైతులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రానివ్వద్దని, రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విద్యుత్ అధికారులకు సూచి�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కరెంట్ కష్టాలు తప్పడం లేదు. వచ్చి పోయే విద్యుత్తో మోటర్లు కాలిపోతున్నాయి. తరచూ మోటర్లు కాలడంతో రైతులకు పెట్టుబడి తడిసి మోపెడవుతుంది.
ఏడుపాయల జాతర ఖ్యాతి నలుదిశలా చాటేలా వైభవంగా నిర్వహించాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రమేశ్ సూచించారు. జాతర నిర్వహణపై శనివారం పాపన్నపేట మండలంలోని ఏడుపా
రాష్ట్ర ప్రజలకు నిరంతర విద్యుత్తును సరఫరా చేసేందుకు పూర్తి సహకారం అందించాలని తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్పీఈఏ) విద్యుత్తు ఇంజినీర్లను కోరింది.
నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యానికి గండికొడుతున్న విద్యుత్ ఉద్యోగులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. సైబర్ సిటీ సర్కిల్ కొండాపూర్ డివిజన్ పరిధిలోని అల్లాపూర్ సెక్షన్లో విద్యుత్ ఉద్యోగు�
రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి హెచ్చరించారు.