తెలంగాణ రాష్ట్రం వచ్చిన ప్రారంభంలోనే గత బీఆర్ఎస్ సర్కారు విద్యుత్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లింది. ఫలితంగా పదేండ్లుగా రాష్ట్రంలో విద్యుత్ కోతలు, అంతరాయాలు అనే �
తూప్రాన్, మనోహరాబాద్ ఉమ్మడి మండలాల్లో వర్షం దంచికొట్టింది. రెండు రోజులుగా చిరుజల్లులతో పలుకరించిన వర్షం గురువారం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ
సాంకేతిక సమస్యతో హైదరాబాద్ మెట్రో రైలు సేవలకు అంతరాయం కలిగింది. సాయంత్రం ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళ్తున్న మెట్రో రైలు ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్కు వచ్చిన తర్వాత రైలు తలుపులు తెరుచుకోవడంతో 15-20 ని�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం ఈదురుగాలులతోపాటు వర్షం కురిసింది. రామారెడ్డిలో కామారెడ్డి-భీమ్గల్ ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో ట్రాఫిక్ జామ్
భారీ వర్షాలతో ముంపు సమస్యలే కాదు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఎక్కువగానే ఉంటాయి. ఈ నేపథ్యంలో మెరుగైన విద్యుత్ సరఫరాను అందించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్�
ఒక వైపు ట్యాంక్బండ్ వేదికగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అదే సమయంలో కరెంటు కోతలతో బోడుప్పల్ పరిసర పరిసర ప్రాంతాల ప్రజలు కరెంటు కోతలతో సతమతమయ్యారు. సాయంత్రం 4 గంటల తర్వాత కురిసిన వర్ష�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం సాయంత్రం గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. నగరానికి ఉత్తరం దిక్కున ఉన్న జీడిమెట్ల, చింతల్, గాజులరామారం
భూత్పూర్ మండలంలో ఆదివా రం సాయంత్రం ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో విద్యుత్ స్తంభాలు, చె ట్లు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఉపరితల ద్రోణి ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల ఆదివారం గాలి వాన బీభత్సం స్పష్టించింది. నలుగురి ప్రాణాలను తీసింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అం�
మండలంలోని పలు గుట్ట తండాలోని పలు ఇండ్లకు విద్యుత్ సరఫరా కావడంతో పలువురు గాయాల పాలయ్యారు. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించిన వివరాలు..
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుడిమెట్ గ్రామంలోని పంట పొలాల్లో ట్రాన్స్ఫార్మర్తోపాటు మూడు విద్యుత్ స్తంభాలు నేలకొరిగా
: ఖమ్మంతోపాటు సూర్యాపేట, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించే పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. అంతకుమునుపు డెడ్ స్టోరేజీకి చేరిన పాలేరు నీటిమట్టం..
మండల పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం జోరుగా కురిసింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం వేడిగా, ఉక్కపోతగా ఉండి సాయంత్రం ఒక్కసారిగా మేఘావృతమై వర్షం కురిసింది.