మండలంలోని అమరగిరి చెంచుగూడెంలో ఏ ర్పాటు చేసిన 262 పోలింగ్ బూత్లో రెం డు గంటలపాటు చెంచులు పోలింగ్ను బ హిష్కరించారు. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలిం గ్.. 9 గంటలైనా ఒక్క ఓటు కూడా నమో దు కాలేదు.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సం�
ఉమ్మడి జిల్లాలో ఆదివారం రాత్రి జోరు వాన కురిసింది. ములుగు, ఏటూరునాగారం, వాజేడు, స్టేషన్ఘన్పూర్, జనగామ, చిల్పూర్, జఫర్గఢ్, వరంగల్ నగరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. అక్కడక్కడా చెట్లు కూలడంతో వి�
మియాపూర్లోని 220కేవీ ఈహెచ్టీ సబ్ స్టేషన్లో అనుమానాస్పదంగా విద్యుత్ కేబుల్స్ కాలిపోయాయి. అప్రమత్తంగా ఉన్న సిబ్బంది వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ సర్యూట్ ద్వారా సరఫరాను పునరుద్ధరించారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కురిసిన భారీ వర్షానికి చెట్లు నేలకొరిగాయి..అవి విద్యుత్ తీగలపై పడటంతో కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మియాపూర్ జేపీనగర్ కాలనీలో విద్�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచే ఉక్కపోతగా ఉన్న వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి.
నగరంలో కురిసిన భారీ వర్షానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఈదురు గాలులతో ప్రారంభమైన వర్షానికి పలు చోట్ల విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. తారానగర్ సెక్షన్ పాపిరెడ్డి కాలనీలో విద్యుత్ స్తంభం
నెలరోజులుగా భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలు ఆదివారం జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షంతో ఉపశమనం చెందారు. అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోత కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వాతావరణం చల్లబడడంతో కొంత ఊరట కలిగి�
విద్యుత్ సరఫరాలో తరచూ ఏర్పడుతున్న అంతరాయాల వల్ల పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. ముఖ్యంగా నిరంతరం ప్రాసెసింగ్ ఉండే ప్లాస్టిక్, అల్యూమినియం ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమల్లో స్క్రాప్ అంతక
మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో ఆదివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. రోడ్డు పక్కన ఉన్న చెట్లు విరిగి కిందపడ్డాయి.
‘రాష్ట్రంలో కరెంట్ కోతల్లేవు.. ఉన్నాయంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.’ అని మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేసి 24 గం టలు తిరగక ముందే �
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో నగరంలోని పలు చోట్ల శనివారం ఉరుములు, మెరుపులు..ఈదురుగాలులతో జోరు వాన కురిసింది. రహదారులు జలమయం కావడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడి ప్రజలు అవస్థలు పడ్డారు.
ఉమ్మడి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. శుక్రవారం సాయం త్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడి న భారీ వడగండ్ల వాన కురిసిం ది. ఈదురు గాలులకు ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. కరెంటు స్తంభాలు, వృక్ష�