మేడారంలోని జంపన్నవాగు ప్రాంతంలో బుధవారం రాత్రి విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సుమారు 20 నిమిషాలపాటు జంపన్నవాగు నుంచి కన్నెపల్లి మలుపు వద్ద గల స్తూపం వరకు పూర్తిగా అంధకారంగా మారింది.
వేసవి ఆరంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండల తీవ్రత పెరిగే కొద్దీ కరెంటు వినియోగం గణనీయంగా పెరుగుతున్నది. ఇందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాల్సిన విద్యుత్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్ల�
కొత్త రేషన్ కార్డులు, గృహ వినియోగదారులకు ఫ్రీ కరెంటు సరఫరాను ఎప్పటి నుంచి అమలు చేస్తారని బుధవారం ఎంపీపీ హేమీబాయి అధ్యక్షతన నిర్వహించిన బొంరాస్పేట మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు అధికారులను ప్రశ్నిం�
నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా... ఇదీ కేసీఆర్ ప్రభుత్వ నినాదం. దానికి అనుగుణంగానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ కోతలు లేకుండా విద్యుత్ సరఫరాను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ విజయవంతం�
విద్యుత్ లైన్లలో మరమ్మతుల కారణంగా గురువారం ఆసిఫ్నగర్ విద్యుత్ సబ్డివిజన్ పరిధిలోని పలు ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని మెహిదీపట్నం సీబీడీ ఏడీఓ బుధవారం ప్రకటనలో తెలిపారు.
గిరిజనులను ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకురావడంతోపాటు వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. చెంచులు, ఎస్టీల బీడు భూములను సాగుకు యోగ్యంగా మార్చేందుకు వాటిలో ఉచిత�
ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుంటూ మాచారెడ్డి మండలంలోని గజ్యానాయక్ తండా,ఎక్స్రోడ్ దినదినాభివృద్ధి చెందుతూ ప్రగతిపథంలో దూసుకెళ్తున్నది. అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపట్టడంతోపాటు పన్నుల వసూళ్ల
విద్యుత్తు సరఫరాకు సంబంధించి తెలంగాణలో నిరుడు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలే ఇందుకు కారణమని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక స్పష�
తాండూరు, పరిగి, చేవెళ్లలో చేపట్టిన కాంగ్రెస్ బస్సు యాత్ర ఆద్యంతం అవాస్తవాలు, వక్రీకరణలతో సాగింది. ఈ కార్యక్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ తాము హామీ ఇచ్చిన మేరకు విద్యుత్ సరఫరా �
ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఉండదో తెలియని పరిస్థితి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం విద్యుత్ రంగానికి పెద్దపీట వేసింది. పదేళ్లుగా తెలంగాణ ప్రజలకు నిరంతరం 24 గంటల ఉచితం�
పనులను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు సకాలంలో విద్యుత్ సరఫరా అందించాలని వరంగల్ ఐపీసీ డైరెక్టర్ గణపతి సంబంధిత అధికారులకు సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహించిన నేఫథ్యంలో మం
Minister Jagadish Reddy | వర్షాల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని మంత్రి జగదీశ్రెడ్డి అధికారులను ఆదేశించారు. బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఆయన ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి సున�
ఉమ్మడి జిల్లాలో పారిశ్రామిక విప్లవం నడుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విధానం ‘టీఎస్ ఐపాస్' కింద పరిశ్రమల స్థాపన జోరందుకున్నది. 2014కు ముందు కేవలం 588 పరిశ్రమలు మాత్రమే ఉండగా, రాష్ట్ర ఏర్పాటు తర్�