దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ విజయోత్సవ సంబురాలు అట్టహాసంగా జరిగాయి. విద్యుత్ ప్రగతి పేరిట నిర్వహించిన సభలు పండుగలా సాగాయి. విద్యుత్తు అధికారులు, ప్రజా ప్రతినిధులు బైక
దేశంలో కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం కామారెడ్డి పట్టణంలోని లక్ష్మీదేవి గార్డెన్లో నిర్వహించ
తెలంగాణ ప్రభు త్వం ఆటంకాలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తుండడంతో పరిశ్రమలకు పునర్జీవం వచ్చిందని, దీంతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన సాధ్యమయ్యిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అ
వ్యవసాయానికి ఉచిత కరెంటు సరఫరా చేయడంతో రైతులు లక్షాధికారులయ్యారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన విద్యుత్ విజయోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజ�
విచ్చలవిడిగా విద్యుత్ కోతలు.. రాత్రివేళల్లో పొలాల వెంట రైతుల పరుగులు.. కులవృత్తులకు భారంగా విద్యుత్ బిల్లులు.. వేసవి కాలంలో కరెంటు కోసం ఎదురు చూపులు.. కరెంటు కోసం అన్నదాతలు రోడ్డెక్కే పరిస్థితి ఇదంతా ఉమ�
ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోతలతో నియోజకవర్గం ప్రజలు నానా అవస్తలు పడ్డా రు. లక్షలాది మంది నిరుపేదలు ఉపాధి నిమిత్తం పొట్టచేత పట్టుకొని నగరానికి వచ్చి జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఉద్యోగాలు చేసుకొని పొట్ట �
గ్రేటర్ పరిధిలో నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాయే లక్ష్యంగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పనిచేస్తున్నది. ప్రతియేటా వేసవిలో ఉండే డిమాండ్ను, కొత్త కనెక్షన్ల ద్వారా పెరిగే డిమాండ్ను దృష్టిల�
దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగ ప్రయోజనాలకు పెద్దపీట వేశారని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంగల్పల్లి సహకారసంఘం ఆధ్వర్యంలో మండల పరిధిలోని పోచారం గ్రామంలో రూ.1.48కోట్�
28 ఉదయం మహా కుంభాభిషేకం పాంచరాత్రాగమం ప్రకారం పంచకుండాత్మక యాగం వారం రోజులపాటు 108 రుత్విక్కులతో నిర్వహణ యాదాద్రి పునరావిష్కారానికి సర్వం సన్నద్ధం యాదాద్రి భువనగిరి, మార్చి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యా�