‘సమైక్య రాష్ట్రంలో కారుచీకట్లను చూశాం...స్వరాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ సర్కారు వెలుగులు తీసుకొచ్చిండు. ఇండ్లు, పొలాల్లో 24గంటలపాటు కోతలు లేని కరెంటు ఇచ్చిండు. పదేండ్ల పాలనలో ప్రజలకు కరెంటు రంది లేకుం�
రెంజల్ మండలం కందకుర్తి సమీపంలోని గోదావరిలో ఆదివారం భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఆరుద్ర పర్వదినం పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో గోదావరికి చేరుకున్నారు.
నగరంలో కురిసిన భారీ వర్షానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తింది. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి పలు చోట్ల విద్యుత్ లైన్లపై చెట్లు కూలిపడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఖైరతాబాద్ ఆనంద్నగ�
‘తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చీరాని కరెంట్తో అరిగోసపడ్డం. ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియక ఎన్నో ఇబ్బందులు పడ్డం. ముఖ్యంగా పంటలకు నీళ్లు పెట్టేందుకు సకాలంలో కరెంటు ఉండక వ్యవసాయం ఆగమైంది. రాత్ర�
ఉమ్మడి రాష్ట్రంలో కమ్ముకున్న కరెంట్ చీకట్లు స్వరాష్ట్రంలో తొలిగిపోయాయి. తెలంగాణ వచ్చిన ఆరు నెలల్లోనే సరికొత్త వెలుగులు నిండాయి. దీంతో తమ వ్యాపారాలు గాడిన పడ్డాయని చిరువ్యాపారులు చెబుతున్నారు. కేసీఆర�
సమైక్య రాష్ట్రంలో కరెంటు గోసలు పడ్డాం.. రోజంతా నాలుగు గంటల కరెంటు ఉంటే అదృష్టంగా భావించేవాళ్లం.. కరెంటు ఉంటేనే చేసే పనులు లేక ఇంట్లో అందరం పస్తులుండాల్సిన పరిస్థితి ఉండె. అట్లాంటి గడ్డుకాలాన్ని మరిపించే�
తెలంగాణ రాక ముందు గందరగోళంగా ఉన్న విద్యుత్ రంగాన్ని కేసీఆర్ ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దితే..ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ కరెంటు కష్టాలతో కన్నీరు పెట్టిస్తున్నదని రైతులు, వ్యాపారులు వా�
కరెంట్ ఎప్పడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు.. చిన్న అంతరాయం కలిగినా కోతలు.. లో ఓల్టేజీతో కాలిపోయే మోటర్లు.. లోడ్ పడి చెడిపోయే ట్రాన్స్ఫార్మర్లు.. బావుల్లో నీరున్నా అందక ఎండే పంటలు.. రాత్రీ �
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అంతటా గృహ, వ్యవసాయ రంగంలో నిరంతరం విద్యుత్ వెలుగులు విరజిమ్మాయి. కానీ కాంగ్రెస్ పాలనలో కరెంట్ కట్కటతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మళ్లా ఎన్కటి రోజులు దాప�
పండుగ పూట ముస్లింలకు కరెంట్ కష్టాలు తప్పలేదు. సోమవారం బక్రీద్ సందర్భంగా పిల్లలు, పెద్దలు అంతా కలిసి పండుగ జరుపుకొనేందుకు హనుమకొండలోని పెద్దమ్మగడ్డ ఈద్గా వద్దకు చేరుకున్నారు. ప్రార్థనలు చేస్తుండగా 9.10 �
వర్షాకాలంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాను అందించడంపై డిస్కం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో విస్తరించి ఉన్న 9 సర్కిళ్లలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉన్నది. ముఖ్య
ఏజెన్సీలోని భద్రాచలం, దుమ్ముగూడెం మండలాల్లో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. గాలుల ధాటికి పెద్ద పెద్ద వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కొన్నిచోట్ల విద్యుత�
దహెగాం మండలం ఖర్జీ గ్రామ పరిధిలోని లోహ గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయి గిరిజనులు ఇబ్బందులు పడుతుండగా, ఈ నెల 9న ‘నమస్తే తెలంగాణ’ మెయిన్ పేజీలో ‘అంధకారంలో లోహ’ పేరిట కథనం ప్రచురితమైంది.