బిల్లులు చెల్లించడం లేదని అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండడంతో నెక్కొండ మండలం అలంకానిపేట శివారు ప్రాంత రైతులు ఆగమవుతున్నారు. కరెం టు లేక సాగునీరందక సుమారు 400 ఎకరాల్లో మక్కజొన్న, మిర్చి పంటలు ఎం�
వాయువ్య అమెరికాలో మంగళవారం రాత్రి బాంబు సైక్లోన్ బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు వీచడంతోపాటు భారీ వర్షాలు కురిశాయి. దీంతో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెట్లు నేల కూలడంతో ఇండ్లు దెబ్బ�
నగరంలోని గోదాంగడ్డలో అధునాతన హంగులతో దోభీఘాట్ రూపుదిద్దుకున్నది. కులవృత్తులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ పట్టణాల్లో మోడ్రన్ దోభీఘాట్ల నిర్మాణానికి శ్రీకా
‘రెండు నెలలాయె.. కరెంట్ లేక సచ్చిపోతున్నం.. రాత్రి అయితే భయంభయం ఐతున్నది. ఒక వైపు రాళ్లకుప్పలు.. మరో వైపు పాములు.. వర్షాకాలం పోయింది.. చలికాలం వచ్చింది. ఇప్పటికీ కరెంట్ రాదాయె.. గుడ్డి దీపాల్లో బతుకుతున్నం. క
మీరు చదివింది నిజమే! శృంగార మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు రష్యా ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది. గతంలో ఎన్నడూ లేనంతగా జననాల రేటు పడిపోవడం, మరోవైపు ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా సంభవిస్తున్న ప్రాణనష్టంతో ఆందోళన మ�
విద్యుత్ శాఖలో అవినీతిని సమూలంగా అంతం చేయాలని ఎంత ప్రయత్నం చేసినా ఫలితం ఉండటం లేదు. శివారు ప్రాంతాల్లో కొత్తగా వెలుస్తున్న కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు అవసరమైన విద్యుత్ నెట్ వర్క్ ఏర్పాటు చేయడంలో �
విద్యుత్ ప్రమాదాలపై నిరంతరం అప్రమత్తంగా ఉంటూ.. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందించే విధంగా చూడాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి ఆదేశించారు. మండల పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో
విద్యుత్ సరఫరాలో ఓవర్ లోడ్ పెరిగిందా..? ఆ భారం మీదే అంటోంది... దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే వినియోగంలో ఉన్న పబ్లిక్ ట్రాన్స్ఫార్మర్లపై కనెక్షన్ల్ల భారం
గ్రేటర్ హైదరాబాద్లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి విద్యుత్ వ్యవస్థ ఆగమాగమైంది. చాలా చోట్ల చెట్లు కూలిపోగా, వాటి కొమ్మలు విద్యుత్ తీగలపై పడ్డాయి. అలాగే కొన్ని చోట్ల గాలులకు భారీ హోర్డింగ్లప�
సరిపడా కరెంట్ ఉన్నా.. అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరాను చేయడంలో విద్యుత్ శాఖ విఫలమవుతోంది. నిర్వహణ లోపం వల్లే పదే పదే వస్తున్న అంతరాయాలు విద్యుత్ వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
మున్నేరు ప్రకోపానికి ఐదు రోజులు గడిచిపోయాయి. కానీ దాని ముంపు ప్రాంత ప్రజల వెతలు తీరలేదు. వారి కాలనీల్లోని బురద తొలగలేదు. ఇక సర్కారు సాయం సున్నాగానే మిగిలిపోయింది. సీఎం వచ్చి చూశారు. రూ.10 వేల సాయం ఇస్తానన్న�
సం గారెడ్డి జిల్లాలో రెండోరోజు సోమవారం మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిశాయి. పలు ప్రాం తాల్లో పాక్షికంగా ఇండ్లు దెబ్బతిన్నాయి.విద్యుత్ సరఫరాలో అంతరాయం చోటు చేసుకుంది. పుల్కల్ మండలంలోని ఇసోజిపేట వద్�
స్మార్ట్ మీటర్ల బిగింపునకు వ్యతిరేకంగా బీహార్లోని పలు గ్రామాల ప్రజలు నిరసనలకు దిగారు. ఈ ప్రీపెయిడ్ మీటర్లు పెట్టినప్పటి నుంచి కరెంట్ బిల్లులు రెండు, మూడు రెట్లు ఎక్కువగా వస్తున్నట్టు వాపోయారు. మీట�
విద్యుత్ నెట్వర్క్లో తరచుగా అంతరాయాలపై దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇటీవల కాలంలో విద్యుత్ తీగలు, పవర్ కండక్టర్లు, హెచ్జీ ఫ్యూజ్ల వద్ద మూగ జీవాలైన బల్లి, పి
గ్రేటర్ హైదరాబాద్లో అత్యంత కీలకమైన ప్రాంతాల్లో అమీర్పేట్ ఎల్లారెడ్డిగూడ ఒకటి. అలాంటి ప్రాంతంలో తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. దీనిపై ఓ విద్యుత్ వినియోగదారుడు ఏడీఈకి ఫోన్చేసి ప్రతి రోజూ మా ద