కరెంట్ స్త్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లను విద్యుత్ అధికారులు తొలిగించడంపై కేబుల్ ఆపరేటర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా కేబుల్ వైర్లు తొలగింపుతో ఇంటర్నెట్ కనెక్షన్స్ బంద్ కావడంతో నగరవాసుల
Rain | వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని ఆదివారం సాయంత్రం ఒక్క సారిగా భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో కల్లాల దగ్గర ఆరబెట్టుకున్న వరి ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది.
Storm Damage | మండలంలోని లట్టుపల్లి,మంగనూరు, గౌరారం,ఎర్ర కుంట తండా,నక్కల చెరువు తండా,ఊడుగులకుంట తండా తదితర గ్రామాలు, తండాలలో శుక్రవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ చెట్లు,పెద్ద స్తంభాలు గాలివానకు నే�
గతంలో వేసిన విద్యుత్ స్తంభాలు (Electric Poles) పక్కకు ఒరిగి ప్రమాదకరంగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనికి తోడు విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ అనేక సార్లు ప్రమాదాలు జరిగినా సంబంధించిన అధికారుల్లో చలనం ర�
Goshamahal | గోషామహల్ నాలా పైకప్పు కూలిపోవడంతో ఆ ప్రాంతంలో మరమ్మత్తులు నత్తనడకన సాగుతుండగా శుక్రవారం అకస్మాత్తుగా విద్యుత్ మెయిన్ లైన్ స్తంభాలు నాలాలో కూలిపోయాయి.
విద్యుత్తు స్తంభాలు తీసుకెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడగా.. ఇద్దరు రైతులు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ లో చోటుచేసుకున్నది. స్థానికుల కథ నం మేరకు.. జడ్చర్ల మండలం చి
విద్యుత్ అధికారు ల నిర్లక్ష్యంతో ప్రజలకు ఇబ్బందులు తప్ప డం లేదు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల పుణ్యక్షేత్రానికి వెళ్లే దారిలో 11కేవీ విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అశ్వారావుపేట మండలం ఆగం.. ఆగం అయ్యింది. వరుణుడి ప్రతాపంతో ముఖ్యంగా గుమ్మడవల్లి, బచ్చువారిగూడెం, రంగాపురం, అనంతారం, నారా�
అసలే వర్షాకాలం.. ఇండ్ల ముందు కంచెలేని ట్రాన్స్ఫార్మర్లు, ఇనుప విద్యుత్ స్తంభాలు.. అప్పుడప్పుడు మెరుపులు, మంటలు.. ఇండ్లపై నుంచే వేలాడే విద్యుత్ తీగలు.. ఇలా.. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస�
హుజూరాబాద్ రూరల్, జూన్ 16 : వానకాలం ప్రారంభమైంది. ఈ క్రమంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడడం పరిపాటి. దీనివల్ల ఒకోసారి ఇండ్లల్లో విద్యుత్ ఉపకరణాలు దెబ్బతిన డంతోపాటు ప్రాణనష్టం కూడా సం�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం సాయంత్రం గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. నగరానికి ఉత్తరం దిక్కున ఉన్న జీడిమెట్ల, చింతల్, గాజులరామారం
గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వీచిన ఈదురుగాలులతో మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇండ్లు, పశువుల కొట్టాలపై రేకులు ఎగిరిపడ్డాయి.