చేర్యాల, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు వీచడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. మద్దూరు-ముస్త్యాల రోడ్డుకు అడ్డంగా పెద్ద వృక్షం విరి�
అకాల వర్షాలు అన్నదాతలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. గాలివాన బీభత్సానికి ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో ఆదివారం రాత్రి మహబూబాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించింది. మహబూబాబాద్, బయ్యారం, గార్ల, డోర్నకల్ మండలాల్లో తీవ్ర ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. పెద్ద పెద్ద వృక్ష�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం అకాలవర్షం కురిసింది. ఆయా వర్గాల ప్రజలను అతలాకుతలం చేసింది. ఈదురుగాలులతో కూడిన ఈ వర్షానికి పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. పంటలు నేలవాలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. కొన�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో నగరంలోని పలు చోట్ల శనివారం ఉరుములు, మెరుపులు..ఈదురుగాలులతో జోరు వాన కురిసింది. రహదారులు జలమయం కావడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడి ప్రజలు అవస్థలు పడ్డారు.
ఉమ్మడి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. శుక్రవారం సాయం త్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడి న భారీ వడగండ్ల వాన కురిసిం ది. ఈదురు గాలులకు ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. కరెంటు స్తంభాలు, వృక్ష�
నగరంలో విద్యుత్ స్తంభాలపై ఏర్పాటు చేస్తున్న కేబుల్ టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ వైర్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. విద్యుత్ స్తంభాలపై కేవలం 4 వరుసలతో మాత్రమే కరెంటు తీగలు ఉంటే.. ఆ స్తంభాలపై 20 నుంచి 30 వరుస�
వర్షాల వేళ ప్రజలు ఇండ్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని ట్రాన్స్కో సీఎండీ రఘుమారెడ్డి (TRANCO CMD Raghuma Reddy) సూచించారు. విద్యుత్ పరికరాలకు, విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలన్నారు.
ఒకవైపు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రజా జీవితానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జీహెచ్ఎంసీ అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. వరదముంపు ప్రాంతాలను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీ�
నర్సాపూర్ మండల పరిధిలోని ఖాజీపేట్ గ్రామంలో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతోపాటు వడగండ్ల వాన తోడవడంతో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో పాటు రేకుల షెడ్లు, ఇండ్లు ధ్వంసమయ్యాయి.
రాష్ట్రంలోని పలుచోట్ల ఆదివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం తరువాత నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.
ఎండాకాలంలో వానలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆగం అవుతున్నారు. గురువారం జిల్లాలో పలు చోట్ల వడగండ్ల వానకు వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. పండ్ల తోటలు, కూరగాయల పంట