వరంగల్ నగరంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో జోరు వాన కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. స్టేషన్రోడ్, బట్టలబజార్, వరంగల్చౌరస్తా, రామన్నపేటలో వరదనీరు రోడ్లపై ప్రవహిం�
ఉమ్మడి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. దీంతో పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. వరంగల్ నగ
వర్షాకాలం అంటే అందరికీ వెన్నులో వణుకే...ప్రమాదం ఏ రూపంలో వస్తుందో తెలియని పరిస్థితి. ఇంటి నుంచి బయటకు వచ్చామంటే చాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే. నాలాలు, మ్యాన్హోల్స్, విద్యుత్ స్తంభాలు, ప్రహ�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలు ప్రాంతాల్లో గాలిదుమారం అతలాకుతలం చేసింది. బాన్సువాడ మండలం బోర్లం, బుడ్మి, తాడ్కోల్, కొత్తాబాది తదితర గ్రామాల్లో ఈదురు�
జిల్లాలోని పలు మండలాల్లో శనివారం సృష్టించిన ఈదురుగాలుల బీభత్సానికి రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. సిరిసిల్ల పట్టణంతోపాటు తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, కోనరావుపేట మండలాల్లో అతివేగంగా వచ్చ�
అయిజ పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం రాత్రి ఈదురు గాలులు వీయడంతో విద్యుత్శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు 50 విద్యుత్ స్తంభాలు, నాలుగు ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయి.
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుడిమెట్ గ్రామంలోని పంట పొలాల్లో ట్రాన్స్ఫార్మర్తోపాటు మూడు విద్యుత్ స్తంభాలు నేలకొరిగా
మండల పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం జోరుగా కురిసింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం వేడిగా, ఉక్కపోతగా ఉండి సాయంత్రం ఒక్కసారిగా మేఘావృతమై వర్షం కురిసింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం అతలాకుతలం చేసింది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపోవడంతోపాటు ఇళ్ల పైకప్పు రేకులు లేచిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగ
ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 48 గంటలుగా కరెంటు లేక తీవ్ర అవస్థలుపడుతున్నారు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పాపిరెడ్డి కాలనీవాసులు. మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి కాలనీలోని చెట్లు,
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కురిసిన భారీ వర్షానికి చెట్లు నేలకొరిగాయి..అవి విద్యుత్ తీగలపై పడటంతో కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మియాపూర్ జేపీనగర్ కాలనీలో విద్�
నగరంలో కురిసిన భారీ వర్షానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఈదురు గాలులతో ప్రారంభమైన వర్షానికి పలు చోట్ల విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. తారానగర్ సెక్షన్ పాపిరెడ్డి కాలనీలో విద్యుత్ స్తంభం