చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల ఫలితం వెలువడేందుకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల బరిలో 43 మంది నిలువగా..
లోక్సభ ఎన్నికల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎండను సైతం లెక్కచేయకుండా భారీగా ఓటర్లు తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించగా అధి�
జహీరాబాద్, మెదక్ ఎంపీ స్థానానికి సోమవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది.
మెదక్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్కు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మెదక్ పార్లమెంట్లో పురుషుల కంటే మహి ళ ఓటర్లే అధికంగా ఉన్నట్లు ఎన్నికల అ�
వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో పది మంది నామినేషన్లను ఎన్నికల అధికారు లు తిరస్కరించారు. మొత్తం 58లో పది మంది అభ్యర్థుల నామినేషన్లు రిజెక్ట్ అయినట్లు ప్రకటించారు.
లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి నామినేషన్లు వేశారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 18 నుంచి ప్
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో ఎలక్టోరల్ అధికారులదే కీలక పాత్ర అని, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూర్యాపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.
ఓటు నమోదుకు మరో మూడు రోజులే గడువు ఉన్నది. ఈ నెల 15న పక్రియ ముగియనున్నది. అర్హులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మే 13న జరిగే లోక్సభ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
జిల్లాలో జరిగే పార్లమెంటు ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు బాధ్యతతో పని చేయాలని, వారికి సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని వికారాబాద్ కలెక�
తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల శివారులోని చెక్పోస్టులో సోమవారం ఎన్నికల అధికారులు రూ.లక్ష పట్టుకున్నారు. ముస్తాబాద్ మండలం చీకోడుకు చెందిన స్వామి కారులో హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు వస్తున్నాడు.
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నామని కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. కలెక్టరేట్లోని తన చాంబార్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల అధికారులు, ఉద్యోగులకు రెండు దశల్లో శిక్షణ �
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ స్టేషన్ల పెంపునకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా పార్లమెంట్ పరిధిలోని పోలింగ్ స్టేషన్లలో గ్రామీణ బూత్ స్థాయిలో ఒక పోలింగ్ కేంద్రానికి 1500 మ�
ఫొటో ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వ సంస్థలు, శాఖల ప్రత్యేక కార్యదర్శి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు బీ. భారతి లక్పతి నాయక్ ఆదేశించారు.