ట్రస్మా కరీంనగర్ జిల్లా, నగర కార్యవర్గాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో ట్రస్మా రాష్ట్ర చీఫ్ అడ్వయిజర్ యాదగిరి శేఖర్ రావు ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశ
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల తేదీ ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికలు రావడంతో నిలిచిపోయిన ఈ ప్రక్రియ మళ్లీ మొదలైంది. ఇప్పటికే బరిలో నిలిచిన 13 సంఘాలకు గుర్తులు కేటాయించగా, సోమవారం జరిగిన సమావేశంలో ఈ
కల్వకుర్తి అసెంబ్లీ ఓట్ల లెక్కింపు నకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ను రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సీవీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగియగా, ఇక కౌంటింగ్కు సర్వం సిద్ధమవుతోంది. ఈమేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఇతర సామగ్రిని ఆయా
అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ జిల్లా మహిళా ఓటర్లు చైతన్యం చాటారు. గతంలో ఓటేసేందుకు అంతగా ఆసక్తిచూపని మహిళలు ప్రస్తుతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేశారు. కొన్ని గ్రామాల్లో వందకు వందశాతం మహిళలు తమ ఓటు �
అల్లాదుర్గం మండంలోని ఆయా గ్రామాల్లో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండల వ్యాప్తంగా 75 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ జరగ నుంది. ఈ మేరకు ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,857 పోలింగ్ కేంద్రాల్లో 23,58,892 మంది ఓటు హక్కు వి�
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి బుధవారం పోలింగ్ సెక్టోరల్ అధికారులు, పోలింగ్ సిబ్బంద�
“నేను తప్పకుండా నా ఓటు హక్కు వినియోగించుకుంటా.. మరి మీరు! మన ఓటే ప్రజాస్వామ్యానికి బలం, ఓటరు జాబితాలో నా పేరు తనిఖీ చేసుకున్నా.. నాకు కొత్తగా ఓటు హక్కు వచ్చింది. ఈసారి నేను నా ఓటును సద్వినియోగం చేసుకోదల్చుక�
అక్టోబర్ 4వ తేదీన విడుదల చేసిన ఓటరు జాబితా తరువాత జిల్లాలో కొత్తగా 1,67,163 మంది ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో జిల్లాలో ఓటర్ల సంఖ్య 35,23,219కి చేరింది. ఇందులో పురుషులు 18,22,366 మంది ఉండగా, మహిళలు 16,99,600 మంది
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగిసింది. జిల్లాలో వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 89 మంది అభ్యర్థులు 146 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.
రాబోయే ఎన్నికల్లో ఓటు వేసేందుకు కొత్తగా నమోదు చేసుకునే వారి నుంచి అనూహ్య స్పందన వచ్చింది. చివరి విడుతగా ఎన్నికల సంఘం కల్పించిన అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుంది.
వచ్చే ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉవ్వీళ్లూరుతున్న 18 ఏళ్లు పూర్తయిన వారికి ఇదే ఆఖరి అవకాశం. ఎన్నికల సంఘం కల్పించిన అవకాశం మేరకు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు కేవలం ఒక్క రోజు మాత్రమే మిగ�