Rahul Gandhi | ఇవాళ మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభలకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ హాజరుకావడంలేదని ఆ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ తెలిపారు. ఇవాళ రాహుల్గాంధీ ఆరోగ్యం సరిగ
YS Viveka Murder Case | వైఎస్ వివేకా హత్య (YS Viveka Murder ) ప్రచారంపై కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్తానని వైఎస్ వివేకా కూతురు సునీత వెల్లడించారు.
Kangana Ranaut | బాలీవుడ్కు చెందిన ప్రముఖ నటి, మండి లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్.. కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంగనా గో మాంసం తిన్నదంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై మండిపడ�
Lok Sabha elections | దేశంలో లోక్సభ ఎన్నికల కోలాహలం కొనసాగుతున్నది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ మొదలు.. జూన్ 1న తుది విడత పోలింగ్ వరకు మొత్తం ఏడు విడతల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే తొలి, రెండో విడత లోక�
‘అసెంబ్లీ ఎన్నికల అంఖం అఖరు దశకు చేరిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు కుట్రలకు తెరలేపారు. రౌడీషీటర్లు, మాజీ నక్సల్స్ ముసుగులోని గుండాలను తనను అంతమొందించేందుకు యత్నిస్తున్నారు.
మరోసారి బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. సోమవారం అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని కుత్బుల్లాపూర్, గౌరెల్లి, బాచారం, బలిజగూడ, తారామతిపేట, �
జేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మితే రాష్ట్రం ఆగమవుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య అన్నారు. ఆదివారం చేవెళ్ల మండల పరిధిలోని తంగడిపల్లి, మడికట్టు, తల్లారం, దుద్దాగు గ్రామాల్లో బీఆర్ఎస్ న�
మీలో ఒకడిని.. మీ కష్టసుఖాల్లో తోడుగా ఉంటా.. కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. నార్కట్పల్లి, ఔరవాణి, బ్రాహ్మణ వెల్లెంల గ్రామా�
కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణ ఆగమైతదని, అలాగే రాష్ట్రం అంధకారమై ప్రతి ఒక్కరూ టార్చిలైట్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
తెలంగాణను అభివృద్ధి చేసే బీఆర్ఎస్ కావాలో, అభివృద్ధిని అడ్డుకునే కాంగ్రెస్, బీజేపీ కావాలో ప్రజలు ఆలోచించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని 20, 21, 2వ డివిజన్లలో శుక్రవా
ముచ్చటగా మూడోసారి అధికారం బీఆర్ఎస్ పార్టీదేనని కల్వకుర్తి పీఏసీసీఎస్ చైర్మన్ జనార్దన్రెడ్డి అన్నారు. గురువారం కల్వకుర్తి మున్సిపాలిటీలోని 13వ వార్డులో పీఏసీసీఎస్ చైర్మన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్�
కాంగ్రెస్ వస్తే అన్నీ ఇబ్బందులే. ఏండ్ల కొద్ది పాలించి రాష్ట్రంలో చేసిందేమీలేదు. అన్నీ స్కాంలు తప్ప అభివృద్ధి ఉండదు. నమ్ముకున్న ప్రజలకు కష్టాలు, కన్నీళ్లు మిగిల్చే కాంగ్రెస్ కావాలా..? ప్రజా సంక్షేమానిక�