“కాంగ్రెస్, బీజేపీ నాయకులు మోసగాళ్లు.. 50 ఏండ్ల పాటు పాలించిన కాంగ్రెస్ తెలంగాణను చీకటిమయం చేసింది. పోరాడి సాధించుకుని అభివృద్ధి చేసిన రాష్ర్టాన్ని దొంగల చేతిలో పెట్టొద్దు. కేసీఆర్ లేని తెలంగాణను ఆగం చ
ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో శనివారం బీఆర్ఎస్ అభ్యర్థులు కోవ లక్ష్మి, కోనేరు కోనప్ప, నడిపెల్లి దివాకర్రావు, బాల్క సుమన్, దుర్గం చిన్నయ్యతో పాటు వారి కుటుంబ సభ్యులు జోరుగా ప్రచారం నిర్వహించారు.
‘ఓట్ల ముందర వచ్చి ఆరు గ్యారెంటీలంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్ నేతలను నమ్మద్దు..తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ను ఆదరించండి.’ అంటూ ఓటర్లకు మంథని బీఆర్ఎస్ అభ్యర్థి �
పక్క రాష్ట్రంలో ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రె స్ అక్కడి రైతులకు మూడు గంటల కరెంటు కూడా ఇవ్వకుండా కష్టాల్లోకి నెట్టిందని ముథోల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్ రెడ్డి పేర్కొ న్నారు.
నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామని ఆదరించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం గుడిహత్నూర్ మండలంలోని మన్�
గ్రామాల్లోకి వెళ్లి ప్రజలకు ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్కు మాత్రమే ఉందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని పెంజర్ల, కొడిచెర్ల, కొడిచెర్లతండా, ఎస్బీపల్లి, సిద్దాపూర్ వైఎం తండాల్లో �
రూ. 2వేల కోట్లతో నిర్మిస్తున్న శివన్నగూడెం, లక్ష్మణాపురం ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని మునుగోడు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్న
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బుధవారం వేములవాడ అభ్యర్థి చల్మెడకు మద్దతుగా నిర్వహించిన ప్రచారం గ్రాండ్ సక్సెస్ అయింది. ఆయాచోట్ల ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. కథలాపూర్లో ,
కాంగ్రెస్ పార్టీవన్నీ బూటకు హామీలని, ఆ పార్టీ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మితే అంతా ఖతమేనని మానకొండూరు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దుయ్యబట్టారు. ఈ మేరకు బుధవారం మండలంలోని పోలంపల్లి, మ
Mahmood Ali | తెలంగాణలోనే ముస్లిం మైనారిటీల అభివృద్ధి చెందారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సనత్ నగర్లోని బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు.
ప్రతి పక్ష పార్టీల ప్రలోభాలకు లొంగ వద్దని అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించండి అని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని వనిపాకల, వట్టిమర్తి గ్రామాల్లో శనివారం రాత్రి ఆయన ఇంటింటి ప్రచారం ని�
“తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యం.. ఆయన ముఖ్యమంత్రిగా లేని తెలంగాణ ఊహించకోలేం. ఇప్పుడు ఒక్క ఓటు తప్పు జరిగితే రాష్ట్రం మళ్లీ అంధకారం అవుతుంది. కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంటు కోతలు తప్పవు.. ఆ పార్�
నగరంలో బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని చూడండి... వచ్చే ఐదేళ్లలో ఈ అభివృద్ధి మరింత పురోగతి సాధించేందుకు కారు గుర్తుపై ఓటు వేసి తమను ఆశీర్వదించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ క�