చెన్నూర్ నియోజకవర్గంతో పాటు పట్టణంలో చేపట్టిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్కే అభ్యర్థి బాల్క సుమన్ పిలుపునిచ్చారు. శుక్రవారం చెన్నూర్ పట్టణంలోని 11వ వార్డు నడిమ�
బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేసి కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్రెడ్డి పేర్కొన్నారు. కుంటాల మండలంలోని కల్లూర్ గ్రామానికి చెందిన సు
‘కాంగ్రెస్కు ఓటే సి కష్టాలను కొనితెచ్చుకోవద్దు.. ఆ పార్టీ అభ్యర్థుల బురిడీ మాటలు నమ్మితే.. నట్టేట మునిగినట్లే.. తనకు ఒక్క అవకాశం ఇవ్వండి.. సేవకుడిగా పని చేస్తా’.. అని వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి
‘నా కోసం ఈ 20రోజులు పని చేయండి. రాబోయే ఐదేండ్లు మీకు మరింత సేవ చేస్తం. రాష్ట్రంలో జరిగిన ప్రగతిని చూసి పని చేసేవారికే పట్టంకట్టండి’ అని మానకొండూర్ బీర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ప�
నామినేషన్ల ఘట్టం ముగియడంతో భారత రాష్ట్ర సమితి ప్రచారంపై మరింత ఫోకస్ చేసింది. ఇన్నాళ్లూ సభలు, సమావేశాలతో ప్రజలకు చేరువైన బీఆర్ఎస్, నేటి నుంచి గడపగడపనూ తట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును ఎవ్వరూ ఆపలేరని చెన్నూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి మండలంలోని వెంకటాపూర్,
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ.. ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతుండగా.. వృద్ధులు, మహిళలు, యువత కారు గుర్తుకే ఓటు వేస్�
‘ నాకు మరొకసారి అవకాశం ఇవ్వండి. ఆశీర్వదించి అసెంబ్లీకి పంపండి. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా. ఆపదొస్తే ఆదుకుంటా. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తానని’ జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డా. సంజయ�
Minister Jagadish Reddy | ఉమ్మడి నల్గొండ జిల్లాలో మళ్లీ ఎగిరేది బీఆర్ఎస్ జెండానేనని.. 12 అసెంబ్లీ స్థానాలకు 12 పార్టీ సొంతం చేసుకుంటుందని విద్యుత్శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని శాలి గౌ
Minister Gangula | సమైక్య పాలనలో కరెంటు లేక సాగు, తాగునీరు లేక, అభివృద్ధికాక అరిగోసలుపడ్డామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రస్తుతం పచ్చబడ్డ తెలంగాణలో చిచ్చు పెట్టేందుకు తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ ఏకమై కేసీఆర�
ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చెప్పే కళ్లబొల్లి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితుల్లో లేరని చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం షాబాద్ మండలంలోని చిన్నసోలీపేట్�
సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోమారు బీఆర్ఎస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండలంలోని ఊరెళ్ల, అనుబంధ గ్రామం మొండివాగు,
ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి బోర్కడే హేమంత్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఈవీఎం గోదాంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, దాసరి వేణుతో కలిసి గుర్తింపు
తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకున్నది. ఢిల్లీ పార్టీలు తెలంగాణకొచ్చి తమ ప్రచారం కొనసాగిస్తున్నాయి. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పర్చిన ఉత్సాహంతో కాంగ్రెస్ తెలంగాణలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయగలనని పగటికలలు �