కాంగ్రెస్ వస్తే అన్నీ ఇబ్బందులే. ఏండ్ల కొద్ది పాలించి రాష్ట్రంలో చేసిందేమీలేదు. అన్నీ స్కాంలు తప్ప అభివృద్ధి ఉండదు. నమ్ముకున్న ప్రజలకు కష్టాలు, కన్నీళ్లు మిగిల్చే కాంగ్రెస్ కావాలా..? ప్రజా సంక్షేమానిక�
కాంగ్రెస్ మాయమాటలు, మోసపూరిత హామీలను నమ్మితే మనం ఆగమైతమని, అభివృద్ధి కుంటుపడిపోతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం చౌదరిగూడ మండలంలోని తుమ్మలపల్లి, లచ్చంపేట, ఎల్కగూడ గ్
పదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన ప్రగతిని చూసి పట్టం కట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రజలను కోరారు. బుధవారం ఊరూరా బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకున్నది. కార్యకర్తలు, నాయకులు గులాబీ జెండాలు చేతబూని ర్యా
‘జాతీయ పార్టీలని చెప్పుకుంటూ, అదిచేస్తాం.. ఇది చేస్తామని ప్రజలను నమ్మబలికే బీజేపీ, కాంగ్రెస్లతో రాష్ర్టానికి చాలా ప్రమాదం. రాష్ట్రం అధోగతి పాలవుతుంది. అంధకారంలోకి వెళ్లిపోతుందని’ కోరుట్ల అభ్యర్థి డాక�
కారు మనదే.. సర్కారూ మనదేనని, సమైక్యపాలనలో నల్లమొఖమైన కరీంనగర్ను తెల్లగా మార్చానని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బుధవారం కొత్తపల్లి పట్టణంలో విస్త్రృతంగా ప్రచారం చేశార�
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేస్తే వారు ఢిల్లీ గులాంలుగా మారి ఆంధ్రా నాయకుల చెప్పుచేతల్లోనే ఉంటారని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఆయన నగరంలోని 47, 31, 50, 1
‘మేం చేయ్యి గురోళ్ల లెక్క ఓట్ల కోసం లంగ మాటలు చెప్పం. నిజాయితీగా ఉంటం. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతం. ఈ పదేండ్లలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు మీ కండ్ల ముందే ఉన్నయి.
కాంగ్రెస్కు ఓటేస్తే ఉచిత కరెంట్ ఇస్తామంటున్నారని, ఉచిత కరెంట్ కాదు కదా ఉన్న కరెంట్ కూడా పోతుందని చెన్నూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు.
ప్రజా సంక్షేమ బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని జడ్పీటీసీ చారులత రాథోడ్ అన్నారు. మండలంలోని నర్సాపూర్(బీ) గ్రామంలో ఆదివారం డీసీసీబీ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ దావులే బాలాజీతో కలిసి ఆమె ప్రచార�
అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనకు మరో మారు అవకాశం ఇస్తే మునుగోడు నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్�
“అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని చెబుతున్న ప్రతిపక్షాల మాటలు నమ్మితే నిండా మునుగుతం. వారితో అయ్యేది లేదు.. పోయేది లేదు. వ్యవసాయానికి కాంగ్రెస్ మూడు గంటల కరెంటే ఇస్తా అంటున్నది.
కాంగ్రెస్కు ఓటేస్తే కరెంట్ కష్టాలు తప్పవని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని అడ్లూర్, జాలోనిగూడెం, తిరుమలరాయినిగూడెం గ్రామాల్లో ఆదివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.