Local Election | మండలంలో ఈ నెల 14న నిర్వహిస్తున్న రెండవ విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నియమావళి పై సర్పంచ్, వార్డు అభ్యర్థులకు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
జిల్లాలోని ఓ ఎస్ఐ తీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. పంచాయతీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ ఎస్ఐ వసూళ్ల పర్వానికి తెరలేపాడు. సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసే వారినే టార్�
ఎన్నికల నియమ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని, ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎన్నికల పరిశీలకుడు జి.రవి నాయక్ అధికారులను ఆదేశించారు.
ఎన్నికల నిబంధనలను తప్పకుండా పాటించాలని సంగారెడ్డి జిల్లా ఎన్నికల పరిశీలకుడు, ఐఎఎస్ అధికారి పి.ఉదయ్కుమార్ సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సంగారెడ్డి జి�
గ్రామపంచాయతీ మొదటి విడత ఎన్నికల కోసం అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అధికారులు, సిబ్బంది పారదర్శకంగా �
jitesh V Patil |భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం పాత కొత్తగూడెం ఇంగ్లీషు మీడియం స్కూల్ ఆవరణలో జరిగిన సర్పంచ్ ఎన్నికల సిబ్బంది శిక్షణలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్�
ఎన్నికలకు సంబంధించిన సీసీటీవీ, వెబ్క్యాస్టింగ్ ఫుటేజీ, అభ్యర్థుల వీడియో రికార్డులు వంటి ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లను ప్రజల పరిశీలన నుంచి నివారించేందుకు ఎన్నికల నిబంధనను కేంద్రం సవరించింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి సరిగ్గా ఆరు నెలలు పూర్తయ్యింది. డిసెంబర్ 7న కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో హామీల అమలు అన్నది ఒకడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది.
వరంగల్ - ఖమ్మం - నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు తప్పకుండా ఎన్నికల నియమావళిని పాటించాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఎంపీటీసీపై కాంగ్రెస్ నాయకులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి దాడి చేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎంపీటీసీ సంగన్న గ్రామస్తులకు ఓటరు స్లిప్పులు అందజేస్త�
మరికొన్ని గంటల్లో లోక్సభ పోలింగ్ ప్రారంభం కానున్న తరుణంలో కాంగ్రెస్ నేతలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. రెండు నెలల కిందట ఆపరేషన్ చేయించుకున్న ఓ మహిళకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆ�
ఎన్నికలేవైనా పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చేస్తున్న కృషి ఫలిస్తోంది. మారుతున్న కాలానికనుగుణంగా ఆధునిక సాంకేతిక పద్ధతులు అమల్లోకి తెచ్చి, వాటిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో సక్సెస్ అవ�
లోక్సభ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్య వంశీ కోరారు.
బూత్ల్లో బారులు తీరిన ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకొనేందుకు ఎంతవరకు సమయం ఇవ్వాలి..? ఏదేని పరిస్థితుల్లో ఈవీఎంలు మొరాయిస్తే ఏంచేయాలి..? ఓటింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఏవిధంగా ఈవీఎంలకు ఏవిధంగా సీల్ వ�