రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు ఫలితాల సందర్భంగా వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ముగ్గురు స్థానికేతరులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు ఎల్లారెడ్డి ఎస్సై గణేశ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ప్రచారం ముగిసినందున ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నియోజకవ
ఎన్నికల సమయంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు లేదా రాజకీయ నాయకులు ప్రలోభపెట్టినా, బయభ్రాంతులకు గురిచేసినా ఓటర్లు 1950 టోల్ఫ్రీ నెంబర్కు లేదా సీ-విజిల్ ఆప్లో ఫిర్యాదు చే యాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి
ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి బోర్కడే హేమంత్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఈవీఎం గోదాంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, దాసరి వేణుతో కలిసి గుర్తింపు
ప్రభుత్వ అధికారులు ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వీపీ గౌతమ్ ఆదేశించారు. ఖమ్మంలోని కలెక్టరేట్లో మంగళవారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుల వివరాలపై
ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా జిల్లాల సరిహద్దుల్లో 17 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా భారీ మొత్తంలో నగదు కానీ, వస్తువులు కానీ తీసుకెళ్లరాదన
రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సురేశ్ కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, పాట�