జిల్లాలో ఎన్నికల నియమావళి పక్కాగా అమలు చేస్తున్నామని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు.
పార్లమెంట్ ఎన్నికలు నిబంధనల ప్రకారం సజావుగా నిర్వహించాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చే యాలని పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై ముమ్మర తనిఖీలు చేపట్టారు. కడ్తాల్ కేంద్రం సమీపంలోని టోల్ప్లాజా వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన చెక్పోస్టును బుధవారం సాయంత్రం శంషాబాద్
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన నేపథ్యంలో శనివారం నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని, విధిగా ఎన్నికల నియమావళిని పాటించాలని కలెక్టర్ దాసరి హరిందన ఆదేశించారు.
ఎన్నికల నిబంధనలను పకడ్బందీంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ నోడల్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్రమంలో శనివారం వివిధ విభాగాల నోడల్ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు.
లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావాలని మహబూబ్నగర్ కలెక్టర్ రవినాయక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ లోక్సభ ఎన్నికలపై సమీక్షించారు.
ములుగు జిల్లాలో కింది స్థాయి ఉద్యోగికి జిల్లా అధికారి పోస్టింగ్ ఇవ్వడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలో ఏటూరునాగారం ఏసీడీపీవోగా విధులు నిర్వర్తించిన ప్రేమలతను అప్పటి కలెక్టర్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు ఫలితాల సందర్భంగా వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ముగ్గురు స్థానికేతరులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు ఎల్లారెడ్డి ఎస్సై గణేశ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ప్రచారం ముగిసినందున ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నియోజకవ
ఎన్నికల సమయంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు లేదా రాజకీయ నాయకులు ప్రలోభపెట్టినా, బయభ్రాంతులకు గురిచేసినా ఓటర్లు 1950 టోల్ఫ్రీ నెంబర్కు లేదా సీ-విజిల్ ఆప్లో ఫిర్యాదు చే యాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి
ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి బోర్కడే హేమంత్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఈవీఎం గోదాంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, దాసరి వేణుతో కలిసి గుర్తింపు
ప్రభుత్వ అధికారులు ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వీపీ గౌతమ్ ఆదేశించారు. ఖమ్మంలోని కలెక్టరేట్లో మంగళవారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుల వివరాలపై